‘సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. అప్పుడు ఎవరూ పట్టించుకునే వారేలేరు. నిధులు, నీళ్లు ఆంధ్రకు పోతున్నాయని, తెలంగాణ ఆగమవుతున్నదని ఉద్యమ సారథి కేసీఆర్ గుర్తించి తెలంగాణ ఉద్యమాన్న
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అందరికీ అన్నం పెట్టే రైతును హస్తం పార్టీ ఆగం జేసింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘనత, చేతికొచ్చిన పంటలను ఎండబెట్టిన చరిత్ర హస్
‘కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. మళ్లీ పొరపాటు జరిగితే.. దారితప్పి కాంగ్రెస్కు ఓటేస్తే... పదేండ్ల నుంచి చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖ
ఓటు వేయకపోతే ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ఉండదని, వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఓటు వేయక�
బీఆర్ఎస్కు ప్రజల సంపూ ర్ణ మద్దతు ఉన్నదని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కా వడం లాంఛనమేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట�
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదు.. రైతులంతా 10 హెచ్పీ మోటర్లు వాడాలంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. స్వరాష్టంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ సరఫరాను చూసి ఓర్�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చీకటి రాజ్యమేనని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మనకూ కర్ణాటక గతే పడుతుందని, 24 గంటల కరెంటు ఖతమేనని అన్నారు. కాంగ్రెస్ నేతలు 3 గంటల కరెంటే ఇస్తామంటున్నారని, పీసీ�
Minister KTR | కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణలో రియ ల్ ఎస్టేట్ ఢమాల్ అవటం ఖాయమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ పార్టీకి స్థిరమైన పాలన చేతకాదని, ప్రతి ఆరునెలలకు ఓ సీఎంను మార్చుతుందని వెల్లడించారు. దాంతో పాలనాపరమైన
ప్రజలు సేవ చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో కలిసి �
తెలంగాణ ప్రజలు అభివృద్ధ్ది, సంక్షేమానికి కృషి చేసే ప్రభత్వాలను అదిరిస్తారని, మూడోసారి సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తంచేశారు. కంది మండల కేంద్రంలోని ఎస్ఎస్
జహీరాబాద్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. సీఎం కేసీఆర్ సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో నాయకులకు, కార్యకర్తలో ఉత్సాహం కనిపించింది.
కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు..బీజేపీవస్తే గనుల ప్రైవేటీకరణ తప్పదని, సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేసే జాతీయ పార్టీకే సీఎం కేసీఆర్ మద్దతు ఇస్తారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీ�
జహీరాబాద్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ జహీరాబాద్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది.