BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Maheshwaram, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Maheshwaram, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Maheshwaram,
Congress | కట్టుకథలు చెప్పడంలో, ప్రజలను మభ్యపెట్టడంలో తాము సిద్ధహస్తులమని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. గురువారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన కర్ణాటక విద్యుత్తుశాఖ మంత్రి �
Bangalore | ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో కర్ణాటక అస్తవ్యస్తంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో రియల్ ఎస్టేట్ నీటి బుడగలా పేలిపోయింది. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలు, ప్రభుత్వంలో �
Revanth Reddy | కాపురం చేసే కళ.. కాలు తొక్కిన్నాడే తెలుస్తది.. అనే పాత సామెత టీపీసీసీ చీఫ్ రేవంత్కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఆయన నోటికి, చేతలకు పగ్గాలు లేకు
తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. శతాబ్దాల చరిత్ర కలిగిన పోరాటాల గడ్డ. సామాజిక ఉద్యమాలైనా, అస్తిత్వ పోరాటాలైనా అలుపెరుగకుండా సాగించిన నేల. వందేమాతరం ఉద్యమమైనా, సాయుధ రైతాంగ తిరుగుబాటైనా, తెలంగాణ రాష్ట్ర ఏర్
Peddapalli | తెలంగాణ ప్రజ లు చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలపై నిర్మోహమాటంగా కుండబద్దలు కొడుతున్నారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగా ల్లో ‘రాయేదో.. రత్నమేదో.. అ�
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పాలవెల్లులై నవ్వులు చిందిస్తున్నాయి. ఏండ్లకు ఏండ్లు బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ప్రజలు ఇప్పుడు ఊర్లల్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ సంతోషంగా జీవించడం మనం చూడవచ్చు. ఒకప్పడు పని
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల లాభపడ్డ ప్రజలే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒకరకంగా ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్
అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ కేంద్రంలో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన దాదాపు 40మంది, తాటిపర్తికి
తొమ్మిదేండ్ల కిందట మా పెద్దల భూమిని నా పేర చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డాను. మా నాన్న భూముల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. సీఎం కేసీఆర్ సారు ధరణి పోర్టల్ను తీసుకొచ్చాక వారసత్వంగా రావాల్స�
55ఏండ్ల పాలనలో కనీసం తాగునీళ్లివ్వని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని.. వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం కొనగట్టు
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించార
మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తమ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, ఆ రాష్ట్ర నాయకుడు సచిన్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్�
దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్తోపాటు అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు ఓ దివ్యాంగుడు పేర్కొన్నాడు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆ�