కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ను హైదరా‘బ్యాడ్'గా పత్రికలు పతాక శీర్షికల్లో అభివర్ణించేవి. హైదరాబాద్ అంటేనే కర్ఫ్యూలకు చిరునామాగా పేర్కొనేవి. దశాబ్దాలపాటు ఏటా నగరంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఓ సందర్భంలో బంద్�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మొదట మధ్యాహ్నం 3 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తుపట్టాలన్నారు. ప్రజల కోసం పనిచేసే మహిపాల్రెడ్డిని భారీ మెజార్టీ
జోరు వానలోనూ కారు జోరు కొనసాగింది. ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్షో ఉత్సాహంగా జరిగింది. కిక్కిరిసిన జనం ఓ వైపు, దంచి కొట్టిన వానలో
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమమని, పనిచేసే ప్రభుత్వానికే మద్దతు పలుకాలని జగిత్యాల అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో వార సంత జరిగే అంగడి గద్దెల ప�
ముస్లిం మైనార్టీ పిల్లల కోసం పహాడీషరీఫ్లో ఐటీ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డికి మ�
కరెంటుకు కాంగ్రెస్కు అస్సలు పడదని, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతున్నది. అవసరమైతే 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు ఉచిత సలహ ఇస్తున్నారు. అప్పట్లో పగటిపూట 3 గంటలు, రాత్రి పూట 3 గంటలు మాత్ర�
‘నేను మీ బిడ్డను. మీ వెంటే ఉంటా.. తోడై నిలుస్తా. ఒకసారి ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని’ కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
‘మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. మైనంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మెదక్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి 13 ఏండ్లు పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు కొడుకును ఎమ్మెల్యేగా చేయాలనే స్వార
మీ ఆడబిడ్డగా తనను ఆశీర్వదిస్తే, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్న సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార�
‘కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. మళ్లీ పొరపాటు జరిగితే.. దారితప్పి కాంగ్రెస్కు ఓటేస్తే... పదేండ్ల నుంచి చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖ