గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కార్మిక క్షేత్రమైన మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే ‘ప్రజా ఆశీ�
ప్రగతిలో ములుగు ముందంజలో ఉంది. ములుగు ప్రాంతం గతం లో ఇనుప బూట్ల చప్పుళ్లు, తుపాకీ తూటాల మోతతో వినిపించేది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీవాసులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీసేవారు. అప్పటి ప్రభుత్వాలు
ధరణిని ఎత్తేస్తే ఏమైతది.. దళారులు, పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తది. పైసలు ముట్టజెప్పందే ఫైలు ముందుకు కదలదు. ఏండ్లకేండ్లు, దుమ్ము పట్టినా సరే ఆ దస్ర్తాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు. ఇంకా.. భూ రికార్డులు మా�
“మీ10 హెచ్పీ మోటర్లు వద్దు.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుడు వద్దు.. 10 హెచ్పీ మోటర్లు పెట్టి.. మీటర్లు పెడితే ఎవుసం చేసుడు సాధ్యమైతదా..? అంత పెద్ద మోటర్లు, వాటికి పైపులు ఎవరు కొంటరు..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్గా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ చేసి నిధుల వరద పారించారు. దీంతో నల్ల నేల రూపురేఖలు మారిపోయాయి. కుగ్రామంగా ఉన్న భూపా�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రామగుండానికి వస్తున్నారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టిన ఆయన, అప్పటి నుంచి రాష్ట్ర వ్య�
ఢిల్లీ, కర్ణాటక నుంచి వచ్చే పోలిటకల్ టూరిస్టులతో కలిగే ప్రయోజనం శూన్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లోని గాడిపల్లి, బొల్లికుంట గ్రామాల్లో ప్రచారం నిర్వహ�
గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని, ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్ర�
కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని, దాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని 9, 10, 11, 12, 21, 20, 23, 24 వార్డులో గురువారం ఆయన పార్టీ నాయకులతో కలిసి �
‘కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డం.. కరెంటు ఉండక, నీళ్లు పారక పొలాలు ఎండి ఏడ్చినం.. ఆరుగాలం కష్టం చేతికి రాక గుడ్లళ్ల నీళ్లు గుడ్లళ్లనే కుక్కుకున్నం. ఆ రోజులు తలుసుకుంటెనే భయమైతాంది.. అవి పీడదినాలు. మళ్ల ఆ రోజు�
తెలంగాణ మాడల్ దేశానికే దిక్సూచిగా మారిందని, ఇక్కడి పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి హరీశ్రావు చెప్పారు. వ్యవసాయరంగం విషయంలో కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒక్కటేనన
‘శివకుమార్ అని కర్నాటక ఉపముఖ్యమంత్రి ఒకాయన ఉన్నడు. ఆయన తెలంగాణకొచ్చి ఏమంటున్నడు ? కేసీఆర్.. నీకు తెలుసా ? కావాలంటే వచ్చి చూడు... మేం రోజుకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నం అని చెప్పిండు. సన్నాసి.. మేం 24 గంటల కరెంటు