Telangana | ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నారాయణఖేడ్లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గిరిజనుల ఆరాధ్య గురువు సేవాలాల్ మహరాజ్ను దారుణంగా అవమానించారు. రేవంత్ ప్రస�
పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేయాలని మహేశ్ రెడ్డి అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని, గెలిచిన నెలరోజుల్లోనే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్�
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమేనని.. సకల జనుల ఆత్మగౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశ
Harish Rao | కేంద్రంలోని బీజేపీ శాసించింది.. రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పార్టీ అమలుచేసింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యాయన్న సంగతి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మాటల�
మహబూబ్నగర్ బుధవారం బాలుర మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వద సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలను హుషారెత్తించాయి . ఈ సభలో గాయని మధుప్రియ, శివజ్యోతి, బిత్తిరి సత్తి, మానుకోట ప్రసాద్ రక�
కొడంగల్ గర్జించింది, పాలమూరు పరవశమైంది. పరిగి పిడికిలెత్తి నినదించగా, తాండూరు తాండవమాడింది.. ఆయా చోట్ల జరిగిన సీఎం కేసీఆర్, జననేత కేసీఆర్ పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయి. ఆయా సభలకు జనం వె
తద్దినం ఉన్నదని భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో రోజూ ఇట్లనే జరగాలి అన్నడట.. కాంగ్రెసోళ్ల పని కూడ గిట్లనే ఉన్నది. బీఆర్ఎస్ కన్నా మంచిగ చేస్తామని చెప్పాలి కానీ.. ఉన్నదంతా ఊడగొడతం.. ఎల్లమ్మ ఊడగొడితే మల్లమ్మ మ�
వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని, 24 గంటల కరెంటు వద్దని రేవంత్రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్తో మూల కూడా తడవదంటున్నారు. 24 గంటల నిరంతర విద్యుత్
Telangana | ‘ప్రజల మనసు గెలిచి తీరాల్సిందే.. మూడోసారీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిగా చూడాల్సిందే.. ఇదీ బీఆర్ఎస్ శ్రేణుల్లో రగిలిన ఉద్యమస్ఫూర్తి. ఈ హ్యాట్రిక్ మంత�
పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని చూసి పట్టం కట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలను కోరారు. బుధవారం ఊరూరా బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. కార్యకర్తలు, నాయకులు గులాబీ జెండాలు చేతబూని ర్యా
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పూర్వీకుల ప్రాంతమైన కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ఆ ప్రాంతవాసులు ఎంతో సంతోషపడుతున్నారు. అక్కడి ప్రజలు కేసీఆర్ రాకను ఆహ్వానిస్తున్నారు. ఆయన వస్తే తమ ప్రాంతం బాగుపడ
గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రజా ఆశ్వీరాద సభకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా పెద్దఎత్తున ఊరువాడ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిం ది. మ�