కాంగ్రెసోళ్లకు ఎద్దెర్కనా.. ఎవుసమెర్కనా..?ఎవుసం చేసెటోళ్లకైతే రైతుల బాధలు తెలుస్తయి. వీళ్లకేం తెలుస్తయి? అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్రు. మూడు గంటల కరెంట్ చాలంటున్రు.
వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చారు. ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా బయ�
హామీలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అయితే ఇచ్చిన హామీలను ఎగవెట్టి ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పదేండ్లుగా ప్రజల సమస్యలు పట్టించ�
‘కాంగ్రెస్కు అధికారమిచ్చిన కర్ణాటక ప్రజల్లాగా తెలంగాణ జనం ఆగంకావొద్దు’.. అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండల కేంద్రాల్లో మంగళవారం హుస్నా�
గుండెల నిండా అభిమానంతో గులాబీ జెండాలు చేబూని.. మెడలో కండువా ధరించి సభకు బైలెల్లారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణం నిండు కొండలా మారింది.
మీ అందరి దయతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యా. తొమ్మిదిన్నరేండ్లలో సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్వన్గా నిలబెట్టిన’ అని సిరిసిల్ల బీఆర్ఎస
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ కోరారు.
సీఎం కేసీఆర్తోనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ స్పష్టం చేశారు. శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ గని ప
కాంగ్రెస్ పాలన అంటేనే దళారుల రాజ్యం.. ఆ పార్టీ నేతలే దళారుల అవతారం ఎత్తుతారు. నీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పింఛను కావాలన్నా.. వారి చేయితడపాల్సిందే. ఏ ప్రభుత్వం పథకం కొత్తగా వచ్చినా వాళ్లదే రాజ్యం.. భూకబ్�
రైతుల భూములకు ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాతను తీసుకువస్తామన్న వ్యాఖ్యలు చేస్తున్నదని జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దళారీ వ్యవస్థను ప్రోత్సహ
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభ విజయవంతమైంది. ఈ సభకు బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి వేలాదిగా ప్రజలే కాక ఆంధ్రా ప్రాంతం నుంచి సీఎ�
కాంగ్రెస్, బీజేపీలు రెండూ రెండే. వారి పాలన దరిద్రం. ఏండ్ల కొద్ది పాలించి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఒరిగిందేమీ లేదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నీ అబద్ధా�
2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో నా వెంట నడిచిన మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగదీశ్రెడ్డి. ఆయన్ని జారవిడుచుకోవద్దు. రెండు సార్లు మంత్రిగా ఉంటూ భారీ పనులు చేసిన జగదీశ్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆయన అడుగ�