తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ప్రతి ఇంట్లో మన లబ్ధిదారులే ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ అన్నారు.
‘కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ప్రజలకు పైసా ప్రయోజనం ఉండదు. భట్టి చుట్టపు చూపుగా వచ్చి నియోజకవర్గాన్ని చూస్తారు. ఆయన ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ ప్రజలను మభ్యపెట్ట�
‘ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. అలాంటప్పుడు ప్రజలకు మేలు చేసే పార్టీని ఎంచుకోవాలి. ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నేతలు చె�
కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెబుతుండడంపై రైతులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా కౌలుదారుల కాలమ్ను తెస్తామని చెప్పి రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదని మండిపడుతున్న
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత
“నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా.. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర. 50 ఏండ్ల పాలనలో పేదలు, దళితుల బతుకులు ఎలా ఉండే. రైతుల సమస్యలు ఎలా ఉండేనో ఆలోచించాలె.. ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడ్డదెవరు ?’ అని ముఖ్యమంత్రి క
నాటి కాంగ్రెస్ పాలన కరెంట్ కష్టాలు మళ్లీ కావాలా..? 24 గంటల ఉచిత కరెంట్తో పచ్చని పంటలతో కలిగే సాగు సంబురం కావాలా..? మీరే ఆలోచించుకోవాలని’ జగిత్యాల అభ్యర్థి, డాక్టర్ సంజయ్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైతది.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు పోయి మూడు గంటల విద్యుత్ వస్తది. ఈ మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా పారదు. ఫలితంగా పంటలు ఎండి, భూములు నెర్రలువారి దిగుబడులు తగ్గుతయ్.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా అభివృద్ధి, సంక్షేమంపైనే ఉందని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు కరీంనగర్ అభివృద్ధిపై ఏమాత్రం కూడా పట్టింపు లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ �
ఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఇచ్చిన మాట ప్రకారం పంట రుణ మాఫీ చేయడం జరిగిందని, ఇంకా మాఫీ కాని రైతులు అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ �
బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు నిజామాబాద్ ఆటో యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. నగరంలోని బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్తోనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ స్పష్టం చేశారు. శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ గని ప