ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే వారు ఢిల్లీ గులాంలుగా మారి ఆంధ్రా నాయకుల చెప్పుచేతల్లోనే ఉంటారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని 47, 31, 50, 1
ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలో మూడు గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో మీరే నిర్ణయించి ఓటు వేయండని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు త్వరలో మంచి రోజులు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు చెబుతున్న మాయమాటలను ప్రజలు నమ్మొద్దని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట మండలంలోని చల్మ�
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్ర మ, పట్టణానికి మహర్దశ వచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
జనం ప్రభంజనంలా మారింది. రోడ్షోలు జన జాతర్లను తలపించాయి. సోమవారం గజ్వేల్, వర్గల్, ములుగులో నిర్వహించిన రోడ్షోల్లో ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఒక్కొక్కరుగా కదిలొచ్చి వేలా�
‘నల్లగొండ నియోజకవర్గం ఇంకా నా దత్తతలోనే ఉన్నది. నేను మర్చిపోలే, నా డ్యూటీ అయిపోలే, భూపాల్ రెడ్డి డ్యూటీ కూడా కాలే. కచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తున్న దానికంటే ఇంకా ఎన్నో రెట్ల అభివృద్ధి చేస్తాం. మంచి పద్ధత�
కోస్గిలో రేపు జరుగనున్న ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారని భూగర్భ వనరులు, గనుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం కోస్గి పట్టణంలో సభా, హెలిప్యాడ్ స్థలాలన
సర్వమత సంరక్షకుడు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో అన్నిమతాలకు సరైన గౌరవం దక్కింది. పండుగలను అధికారికంగా నిర్వహించి ప్రజల మనిషిగా కేసీఆర్ పేరొందారు. గత పాలకులు క్రైస్తవులను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర�
బోథ్ను ఆదర్శంగా తీ ర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అ న్నారు. సిరికొండ మండలకేంద్రంలో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ సోమవారం ఇం టింటా ప్రచారం న
నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశ్వీరాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణు�
‘కాంగ్రెసోళ్లు ఎైట్లెనా ఎన్నికల్లో గెలవాలని 24 గంటల కరెంట్పై కుట్రలు చేస్తున్నరు. తప్పుడు హామీలు ఇస్తున్నరు. ఎవుసానికి మూడు గంటలు కరంట్ చాలంటున్నరు. గట్లయితే పంట ఎట్లా తీసుడో చెప్పాలె. గట్టిగ మాట్లాడి�
‘నకిరేకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను బ్రహ్మాండంగా గెలిపించండి. నకిరేకల్కు ఏం కావాలో అవన్నీ చేసే బాధ్యత నాదే. లింగయ్య ఏనాడూ తన సొంత పనుల కోసం నా వద్దకు రాడు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అభివృద�
రంగారెడ్డి-పాలమూ రు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరానికీ సాగునీటితోపాటు తాగునీటిని కూడా అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.