క్రిస్టియన్ మైనార్టీలంతా సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ వైపే ఉన్నారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ స్పష్టం చేశారు. క్రిస్టియన్లకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
చిచ్చుపెట్టే బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని, కాంగ్రె స్ బీజేపీ దొందూ దొందే అని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేం ద్రంలోని మోటర్లైన్, 20వ వార్డు మ�
ఈనెల 22న కోస్గిలో ఏర్పాటు చేసే ప్రజాఆశీర్వద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచేసి ప్రసంగించనున్నారని భూగర్భ, గనుల శాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కోస్గి పట్టణంలో కేసీఆర్ సభ స్థలాన్ని ఆయన పర�
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్కు మాత్రం కడుపు మండుతున్నది. 24 గంటలు దండగ.. 3 గంటలే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా రైతన్నల
మానకొండూరు ని యోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు వెళ్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సును కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం రేణికుంట టోల్గేట్ వద్ద సోమవారం కేంద్ర బలగాలు తనిఖీ చేశాయి. బస్సులో అణువణువునూ ప�
క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్నార�
కుల, మత, వర్గ తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ, రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని అన్ని క్రైస్తవ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయని లక్ష్మీన
భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు జి ల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్ర తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజాఆశీర్వాద సభ లు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర�
కాంగ్రెస్ పాలనలో పంటలకు నీళ్లు పెట్టేందుకు రాత్రిపూట ఇంటికాడ చిన్న పిల్లలను వదిలేసి భార్యాభర్తలం చెల్క కాడికి పోయేది. వచ్చీ రాని కరెంట్తో ఒక్కోనాడు దొయ్య పారకపోయేది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే �
TS Minister Gangula | కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితం అని అభివృద్ధి కోసం ఇంటిపార్టీ బీఆర్ఎస్కే ఓటేయాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
CM KCR | కాంగ్రెస్ 50 ఏండ్ల హయాంలో తనకంటే దొడ్డుగ, ఎత్తుపొడుగు ఉన్నోళ్లు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రని, కానీ ఎవరు గూడా తెలంగాణ ప్రాంతానికి కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని సీఎం కీసీఆర్ విమర్శించారు. అసెంబ్�
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో అప్పులు ఉంటే, పన్నులు కట్టకపోతే దర్వాజాలు పీక్కపోయారు కానీ రైతుబంధు ఇవ్వాలనే ఆలోచన వారికి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పా�
CM KCR | తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో జనం గోస అనుభవించిండ్రని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
CM KCR | నకిరేకల్ నియోజకవర్గం కరువు ప్రాంతం కాబట్టి.. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ద్వారా రాబోయే ఐదారు నెలల్లో సాగునీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నకిరేక�