నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన చందంపేట మండలంలోని గుంటిపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తుండడంతో గ్రామ పం�
పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 67 మ�
కవ్వాల్ అభయారణ్యంలోని ఇస్లాంపూర్కు రోడ్డు లేక గిరిజనం అష్టకష్టాలు పడుతుండగా, బీఆర్ఎస్ సర్కారు రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దాల ‘దారి’ధ్య్రాన్ని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.
బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. వరుస చేరికలతో అధికార పార్టీ మరింత బలపడుతున్నది. కారు జోరుకు కమలం, కాంగ్రెస్ పార్టీలు బేజారవుతున్నాయి. సీఎం కేసీఆర్కు జైకొడుతూ బీజేపీ కార్యకర్తలు గులాబీ గూటిక�
హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ను ఈ నెల 31న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకే గర్వకారణమైన మహాభాష్య కర్త, మహామహోపాధ్యాయ కొలిచాల మల్లినాథసూర�
అమర వీరులను స్మరించుకొనేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టీర్స్ డే (అమరవీరులస్మారక దినం)’ గా జరుపుకొంటారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరుల�
అభివృద్ధి ప్రదాత, సంపదను పెంచి పేదలకు పంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఆలేరు ప్రజానీకం ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో హ్యాట్రిక�
బీఆర్ఎస్తోనే దేశంలో మార్పు సాధ్యమని, తెలంగాణ మోడల్ కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని శనివ�
ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగంపై తాజా పత్తి విత్తనాల ధర పెంపుదలతో రూ.7.52 కోట్ల అదనపు భారం పడనుంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ వానకాలంలో 8.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజ్-9 పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, మిగతావి త్వరగా పూర్తి చే యాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. సాగు పనులు మొదలు కాగానే పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు బంధు పథకా�
ఈ నెల 16న హైదరాబాద్లో అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కేసీఆర్కు ధన్యవాద సభ పోస్టర్, కరపత్రాలను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిషరించారు.