రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్�
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సు కోసం నిరంతరం కృషిచేస్తున్నది. పంట పెట్టుబడి సహాయం మొదలు.. సాగునీరు, కరెంటుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పంట చేతికొచ్చిన వెంటనే గ్రామాల్లోనే కొనుగోలు క�
రంగారెడ్డి జిల్లాను ఓ పారిశ్రామిక హబ్గా మార్చుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి సబితారెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మక�
ర్సంపేట నియోజకవర్గంలోని ఎస్టీ రైతులకు పోడు భూముల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరులో పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాలకు మహర్దశ పట్టింది. జిల్లాలో వెనుకబడిన తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ కింద రూ.134 కోట్లు కేటాయి�
తెలంగాణలో తల్లులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షణ వలయం ఏర్పాటు చేశారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పెండ్లి అయ్యేవరకూ కేసీఆర్ పెద్దన�
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 38వ డివిజన్లో కార్పొరేటర్ బైరబోయిన ఉమ అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో మల్లినాథసూరి సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మహాభాష్యకర్త, మహామహోపాధ్యాయ మల్లినాథ సూరి పేరిట సంస్కృత వర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ శనివారం ఆదేశించిన విషయం తెలి�
దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. నాడు కూలీలుగా పనిచేసినవారు నేడు యజమానులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై నిపు
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేస్తున్న కృషి అద్భుతమని లండన్లోని ది ఫెడరేషన్ ఆఫ్ అంబేదరైట్, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏబీవో-యూకే) ప్రశంసించింది.
సర్వమతాల సారాంశం మానవత్వమేనని, ప్రపంచానికి మంచి చేసేలా రాజకీయాలకుతీతంగా భక్తి భావాన్ని పెంచిపోషించడం ద్వారా సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది. ఓఆర్�