బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో సోమవారం వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ను కలిసి సమాలోచనలు జరిపిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర�
దూరాభారమైన హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, పేదల చెంతకే డయాలసిస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ర�
వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆయా పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తు�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యా హ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగనున్నది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొనే ఈ సమావేశంలో జూన
గ్రామీణ క్రీడలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి
BRS Party | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది.
ఫాక్స్కాన్కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్కాన్ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ�
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హా
Telangana | సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ తాగునీటి పనులు జోరందుకున్నాయి. జూలై మాసాంతానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్త�
నియోజకవర్గంలో ప్రజలు సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకే ‘గడపగడపకూ రాములన్న’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైరా ఎమ్మెల్యే రామలునాయక్ తెలిపారు.
ఖమ్మం జిల్లా వ్యవసాయానికి హబ్గా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో విస్తారంగా పంటలు పండుతున్నాయని అన్నారు.
పచ్చదనం.. పరిశుభ్రతకు నడుంబిగించిన రాష్ట్ర సర్కారు, పర్యావరణ పరిరక్షణకు సంకల్పించింది. మానవ మలమూత్రాలను శుద్ధి చేసి, నీటిని మొక్కలకు, ఘనవ్యర్థాలను ఎరువుగా తయారు చేసే పనిని మొదలు పెట్టింది. ఈ మేరకు రాష్ట్�