బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల బీఆర్ఎస్ ఆత్మీయ �
ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం కేసీఆర్ తమను క్రమబద్ధీకరించారని కాం ట్రాక్ట్ అధ్యాపకులు కొనియాడారు. పట్టణంలోని బుధవారం దివ్యగార్డెన్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు కృషి చేసిన రాష్ట్�
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే, వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలువురు బీజేప
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ
రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్..అద్భుత ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు భారీగ
పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా ఏటేటా పురోగతిని సాధిస్తూ పరిశ్రమల ఖిల్లాగా మారుతున్నది. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక వ�
తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటే కడుపులోని పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందుకు పౌష్టికాహారం తప్పనిసరి. కానీ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలా మంది గర్భిణులు పౌష�
బలగం సినిమాలో తన పాట ద్వారా యావత్ తెలుగు ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడిగ జంగాల కళా�
బీఆర్ఎస్ పాలనలోనే క్రీడలకు ప్రాధాన్యం లభించిందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ�
తమరు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆకాశగంగను దివినుంచి భువికి దించిన నిజాన్ని కళ్లారా చూశాం! మీకు మీ కృషికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు!
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పథక రచన చేసిన ఇంజనీర్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడాసంబురాలు పేరుతో ప్రతిష్
తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లకు మహర్దశ వచ్చింది. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కృషితో తాండూరు పట్టణంలో ఎన్హెచ్ఏ కింద విడుదలైన రూ.23 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. రోడ్డు వెడల్పు, ఇరువైపులా తారు రోడ్డ�
సీఎం కేసీఆర్ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. మంగళవారం ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని పలు పార్టీలకు చెందిన చైతన్యవంతులైన మహిళా నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహిళా నేతలందరికీ సీఎం కే�