ఒక్కసారి మనిషి కిడ్నీలు ఫెయిల్ అయితే బాధితులు జీవితకాలం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. తీవ్రతను బట్టి వారానికి ఒకసారి, రెండు సార్లు లేదా మూడుసార్లు రక్తాన్ని శుద్ధి చేయాల్సిందే. ఇదంతా ఖర్చుతో కూడుకున్
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన గిరిజన కుటుంబాలను రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆంధ్రాలోని దాచేపల్లి మండలం పొందుగులలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మండలంలోని నర్సాపురం(తండా) గ్రా
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ నుంచి కర్ణాటకలోని చించోళి రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసింది. జహీరాబాద్-తాండూరు రోడ్డును రెండు వరుసలుగా నిర్మాణం
BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో తిరిగి మనమే అధికారంలోకి వస్తున్నాం.. బీఆర్ఎస్ పార్టీ 95 - 105 స్థానాల్లో గెలువబోతుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ�
Yadadri | యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు బుధవారం సాయంత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వా�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్�
BRS Party | తెలంగాణలో దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాలంలో చేయాల్సిన పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర
CM KCR | ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో తెలంగాణ వాసులు దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్(Chief Minister KCR) రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
BRS Meeting | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్�
BRSLP meeting | మరికాసేపట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ
BRSLP meeting | ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది.
Neera Cafe | ‘నీరాను రుచి చూశాం.. చాలా అద్భుతంగా ఉన్నది. నీరాను మార్కెటింగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలతో కులవృత్తులకు పెద్దపీట వేశారు’ అని ఆంధ్రప్రదేశ్
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలో రూ.వేలకోట్ల విలువైన స్థలాలను బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, �