వాహనదారులు, ప్రజలకు ప్రయాణ భారం తగ్గింది. తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్, మహబూబ్నగర్కు డివిజన్, నియోజకవర్గ కేంద్రాల నుంచి రాకపోకలు సాగించాలంటే భయపడే పరిస్థితులు.
సమైక్య రాష్ట్రంలో ప్రయాణం ఓ ప్రహసనం. ఎక్కడికైనా వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం వృథా కావడంతో పాటు గతుకుల రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేం
తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలతో గొల్ల, కుర్మల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. తొలి విడుత గొర్రెల పంపిణీ విజయవంతం కాగా, రెండో విడుత గొర్రెల పంపిణీకి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కసరత�
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను పూర్�
తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, మా రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కాదని ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు? ఈ దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పలు రాష్ర్టాల మేధావులతో చర్చిస్తున్నారు.
బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య-కొమురమ్మ దంపతులకు దళితబంధు పథకం కింద మంజూరైన కారును బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ప్ర
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్-2023 మండల స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 15నుంచి 17వరకు మండల స్థాయిలో వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించారు.
నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పదోన్నతులకు మోక్షం లభించింది. పరిపాలనా విభాగంతో పాటు ఇతర విభాగాలకు సంబంధించి మొత్తం 27మంది ఉద్యోగుల పదోన్న�
ఉమ్మడి రాష్ట్రంలో ఏ చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చిత్తడిగా మారేవి. కంకర తేలి, గుంతలతో అస్తవ్యస్తంగా ఉండేవి. బురదమయంగా మారిన మట్టి రోడ్లపై కనీసం నడువలేని పరిస్థితి. ఉన్న అరకొర వంతెనలు శిథిలావస్థకు చేర�
గతంలో రహదారులపై ప్రయాణం చేయాలంటే నరకం కనిపించేది. గుంతల రోడ్లపై పడుతూ లేస్తూ ప్రయాణం చేయాల్సి వచ్చేది. అడుగడుగునా గుంతలు.. అతుకుల బొంతలా ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ల నిర్మాణ�