గతంలో అనేక ప్రభుత్వాలు పాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎంపీ బీబీపాటిల్ విమర్శించారు. శనివారం కోహీర్ పట్టణంలోని ఎస్ఎస్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర�
CM KCR | హైదరాబాద్ గోపన్పల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రాహ్మణ పరిషత్ భవనం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ భవనాన్ని ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. భవనం ప్రారంభోత్సవం సందర్భంగ
Telangana Formation Day | తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు కొనసాగనున్నాయి. తొలి రోజు హైదరాబాద్లో తెలంగాణ సచివాలయంలో ప్రారంభిస్తారు. సచివాలయ
CM KCR | పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ.. పదో వసంతంలో అడుగుతున్నపెడుతున్నది. ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను వైభవోపే�
CM KCR | తెలంగాణ ఆవిర్భావ దిశాబ్ది వేడుకల నిర్వహణపై సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. వేడుకలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ? ఎప్పటి నుంచి నిర్వహించాలి ? విషయమై నిర్ణయించనున్నారు.
Minister Srinivas Yadav | తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎస్పీరోడ్లోని హనుమాన్ ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం జరిగింది.
ఉమ్మడి జిల్లాలో సాగునీటి ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చెక్డ్యాముల నిర్మాణంతో భూగర్భ జలమట్టం పెరుగుతున్నది.
మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆలయం పలుగుట్ట ప్రాంగణంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శుక్రవారం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి భూమిపూజ చేశారు
మీరు వట్టి మాటలు చెప్తారు...మేము అభివృద్ధి చేస్తాం.. చేతనైతే ప్రజలకు మంచి చేయండి, చేసే వాళ్లకు అడ్డు పడకండి’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతి�
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర పౌరసరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే కితాబిచ్చారు.