సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతున్నది. నిర్మల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సి�
సర్కారు దవాఖానలో కాన్పు.. నా కుటుంబానికి 60 వేల రూపాయల ఆర్థిక భారాన్ని తగ్గించింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్'ను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని ఓ వ్యక్తి సో
గుల పట్ల నర్సులు చూపించే అప్యాయత, సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం బెల్లంపల్లి వంద పడకల దవాఖాన, సింగరేణి ఏర
దేశం గతిని మార్చే నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశారు. అభివృద్ధికి నోచుకోక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు అండగా నిలిచేందుకే బీఆర్ఎస్ను స్థాపించారని అన్నారు.
రైతుబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, పంటల పెట్టుబడి కోసం రాష్ట్రంలోని అన్నదాతలకు రూ.65 వేల కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
నిర్మల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. కాలేజీకి అనుమతినిస్తూ గురువారం సాయంత్రం ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు (ఎన్ఎంసీ) ఎఫ్.నం. ఎన్ఎంసీ/ యూజీ/ 2023-24/ 000039/ 025960 ద్వారా కాలేజీ ఏర్పాటు �
గాదిగూడ, నార్నూర్ మండలాల్లో నీటి వనరులకు కొదవ లేదు. ఈ మండలాల్లో చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇన్ని వనరులున్నా గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్లందక ఎండిపోయేవి. సాగు భూములకు చుక్క నీరు లేక బీడు భ�
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) పరిధి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. రానున్న రోజుల్లో తిరుమల తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున విస్తరించేందుకు దృష్టి సారించ�
‘మీరు వట్టి మాటలు చెప్తారు. మేము అభివృద్ధి చేస్తాం. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. చేసే వాళ్ల కు అడ్డుపడకండి’ అని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు.
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేసీఆర