Telangana | జిల్లాల్లో ఉపాధి అవకాశాలను భారీగా సృష్టించడంతోపాటు రాష్ట్రంలో ఎగుమతులకు యోగ్యమైన నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది.
హైకోర్టు అడ్వకేట్ రామ రాజశేఖర్రెడ్డికి ఇద్దరు సంతానం.. సర్కారు బడుల్లో సకల సౌకర్యాలతోపాటు ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన సాగుతుండటంతో ఆయన తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆయన పెద్ద క�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రారంభోత్సవాల అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అన్నీ సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్లో దసరా రోజున ఈ దవాఖానను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. దీంతో అధికారులు పనుల్లో మరింత వేగం పెం
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్రే ధైర్యమని, వర్షాలు కురవకున్నా కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కొప్పులలో రూ. 20.61 కోట్లతో పలు అభివ�
అడవిబిడ్డలను ఆదుకున్నది సీఎం కేసీఆరేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామంలో 366మంది గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.
కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరుగని కృషితో దేశానికే తెలంగాణను నమూనాగా నిలిపారు. కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టి పదేండ్లు గడిచిపోయాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న �
కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ)లో మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్' గ్రేడ్ను కైవసం చేసుకున్నాయి. పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించ�
Minister KTR | రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తి యాది లో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్ను తలదన్నే లా తన సొంత నిధులతో సర్కారు బడిని నిర్�
కాళేశ్వర జల జాతర అప్రతిహతంగా సాగుతున్నది. బాహుబలి మోటర్ల జల గర్జన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. లక్ష్మీబరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి, అటు రంగనాయకసాగర్కు కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్
బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ బ్రాహ్మణులకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్పైన ఆపరమైన నమ్మకం ఉన్నదని, అందుకే బీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయని, కండ్ల ఎదుట అభివృద్ధి కనిపిస్తుండడంతో ఇతర పార్టీల నాయకులు, కార్య కర్తలు గులాబీ కండువా కప్పుకుంటున్నారని అం�