పైసా నిధులు ఇవ్వకపోవడమే కాకుండా.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే మాడల్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై ప్రధాని మోదీ విమర్శలు ఎలా చేస్తారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిప�
పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకకాలంలో 1,51,146 మంది గిరిపుత్రులకు 4,06,369 ఎకరాల అటవీ భూమిపై యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను అధిగమి�
Hyderabad Metro | హైదరాబాద్ పాత నగరంలో మెట్రో రైలు కూత పెట్టనున్నది. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను పాతనగరం వరకు విస్తరించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశి
రాష్ట్రంలోని విపక్ష పార్టీలు భ్రమల్లో బతుకుతున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని సోమవ�
అభివృద్ధి, సంక్షేమమే ధ్వేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర’ లో భాగంగా సోమవారం చిలుకానగర్ డివిజన్లోని కాలనీల్లో ఆయన
అలనాటి అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. తెలంగాణ గర్వించ దగిన విలక్షణమైన ఇంజినీర్. నదులను ఒడిసి పట్టి సాగు, తాగునీటి వనరులను భవిష్యత్ తరాలకు అందించిన గొప్ప దార్శనికుడు.
‘సర్కారు ఆస్పత్రికే వెళతా.. అక్కడే పరీక్షలు.. ప్రసవం చేయించుకుంటా.. అంటూ మక్కువ చూపుతూ పోటీ పడుతున్నారు గర్భిణులు. ఇందుకు కారణం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేత�
Himanshu Rao | సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పెద్ద మనసును చాటుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని కార్పొరేట్ స్కూల్కు ధీటుగా తీర్చిదిద్దారు.
CM KCR | దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్త
MLC Kavitha | నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో బీజీ బిజీ ఉండే ఎమ్మెల్సీ కవిత సామాన్య మహిళతో కలిసి సేదతీరారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో పర్యటించిన ఎమ్మ�
Minister Talasani | ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలవాలి..ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్
Yadadri temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఎమ్మెల్యే మొదటగా స్వయంభూలను దర్శించుకుని ప్రత్య
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు (Ujjaini Mahankali Bonalu) ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగి�