బీఆర్ఎస్తోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు గ్రామ సర్పంచ�
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలతో కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నది. కులవృత్తిదారుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక చర్యలు తీసుకుంటున్నది. గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అంద�
రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి అవి ‘వేదిక’లు అవుతున్నాయి... సాగు పనులు మొదలై, పంటలు చేతికచ్చే దాకా చైతన్య దీపికలవుతున్నాయి.. లాభసాటి దిగుబడిపై వ్యవసాయ అధికారులు నిర్వహించే సమావేశాలు, సదస్సులకు �
కాంగ్రెస్ అనే శనేశ్వరం పోయింది. కాళేశ్వరం అనే ప్రాజెక్టు వచ్చింది. అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే దళిత బంధు పథకం ఏకంగా దళితుల తలరాతనే మార్చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు ని
మనుషులు పుడతారు, మరణిస్తారు. కానీ, కొందరే మరణించాక కూడా జీవిస్తూనే ఉంటారు. ఆ రెండవ కోవకే చెందినవారే కుసుమ జగదీశ్. ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటమైనా, ప్రత్యేక తెలంగాణ పోరాటమైనా ఆయన ఎప్పుడూ జనం ఆకాంక్షల వైపే అ�
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే నీరు, రహదారులు, విద్యుత్ తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గతంలో ఉన్న గుంతల రోడ్లు, సాగు నీటి ఇక్కట్లు తప్పడంతో పాటు, విద్యుత్ కోతలు తప్పాయి. వేల కోట్ల
ఈసారి వర్షాలు ఆలస్యమై లక్షలాది మంది రైతులు తల్లడిల్లుతుండగా, వారికి ఊరట కలిగించేందుకు ఆయన ఇదే ప్రతిపక్షాలు, సోకాల్డ్ మేధావులు అబద్ధపు ప్రచారాలతో దుమ్మెత్తిపోస్తున్న కాళేశ్వరం నీళ్లతో ప్రాజెక్టులు న�
వరంగల్ జిల్లాలో దళితబంధు పథకం రెండో విడుత అమలుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పర్యవేక్ష�
అటవీ శాఖ జగిత్యాల జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాన్ని జగిత్యాల, మెట్పల్లి, కొడిమ్యాల, ధర్మపురి, రాయికల్ రేంజ్లుగా వర్గీకరించింది. ఈ ఐదు రేంజ్ల పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు దట్టమైన అటవీ సంపద ఉండేది. క
సముద్రతీర ప్రాంతం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం నీలివిప్లవం సృష్టించింది. రాష్ట్రంలోని చెరువులన్నీ చేపలతో కళకళలాడుతుంటే.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. వెరసి మత్స్య సంబురం కొనసాగుత
తెలంగాణకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గట్టుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అనితారెడ్డి, ఉపస�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసీలు, గిరిజనులకు ప్రభుత్వం పోడు పట్టాలు అందజేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జల తపస్వి అని, ఆయన గొప్ప ఆలోచనలతోనే ప్రపంచంలోనే అద్భుత కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని మహారాష్ట్ర ప్రతినిధి బృందం కీర్తించింది. ‘