తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పని చేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొని, నివాళులు అర్పించారు.
రెవెన్యూ డివిజన్గా ఉన్న కల్లూరు ప్రజావసరాలకు అనుగుణంగా రోజురోజుకూ ప్రగతిపథం లో ముందుకు దూసుకుపోతున్నది. కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధితో కల్లూరు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది.
హకార బ్యాంకు రంగంలో రెండంచెల విధానమే మేలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమల్లోకి వస్తే రాష్ట్రంలో కొత్తగా 33 జిల్లాల్లో సహకార బ్యాంకు డైరెక్ట�
దేశంలో ఒక రాష్ట్రం మరో రాష్ట్రం తో పోటీ పడుతుంది.. కానీ, తెలంగాణ మాత్రం ప్రపంచంతో పోటీ పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. కానీ చదువులమ్మ చెట్టు నీడ లో చేరి వారంతా ఒక్కటయ్యారు. పదేండ్లపా టు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాలలో మరిన్ని వసతులు కల్పించేందుకు ముందుకొచ
మండలంలోని బూరుగుపల్లి ఊర చెరువు మత్తడి దుంకుతున్నది. ఐదు రోజుల క్రితం రామడుగు మండలం లక్ష్మీపూర్ పంపుహౌస్ నుంచి వరద కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. బూరుగుపల్లి వద్ద వరద కాలువకు ఏర్పాటు చేసిన తూ
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని అధ్యాపకులకు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు.
లారీ ఓనర్లకు సర్కారు అండగా ఉంటున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో మంత్రిని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి, పలు సమస్యలపై వినపతి పత్రం ఇచ్చారు
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరిస్తే, స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
CM KCR | ప్రముఖ గాయకుడు సాయిచంద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సాయిచంద్ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
అభివృద్ధిలో అమెరికాతో (America) హైదరాబాద్ (Hyderabad) పోటీపడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు సొంతూరికి రమ్మంటే వచ్చేవాళ్లు కాదని చ�
తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ (Bonala Festival) ఘనంగా జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీకగా నిలలుస్తాయని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 22 వరకు పంటలను తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. అప్పుడు ప్రధానంగా వరితోపాటు మామిడి, మక్�