కాళేశ్వర ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ పంప్హౌస్ నుంచి ఎగువన ముప్కాల్ పంప్హౌస్ వరకు పంపులు నడుస్తుండడంతో ఎస్సారెస్పీ వైపు జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిండుగా ఉన్న వరద కాలువ త�
రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతూ నిర్ణీత వయత కలిగి ఏ విధంగా చనిపోయినా తక్షణమే ఆదుకోవాలన్నది పథక ముఖ్య ఉద్దేశం. ప్రీమియం చెల్లింపుల్లో ఒక్క పైసా రైతులపై భారం పడకుండా మొత్తం ప్రభుత్వమ�
‘మా తాతల కాన్నుంచి ఇక్కడ్నే ఉంటున్నం. అందుబాటులో ఉన్న భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నం. అయినా ఎప్పటికప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు మమ్మల్ని భూముల నుంచి గెదిమేవాళ్లు. వేసిన పంట పాడు చేసేవాళ్లు. అధికారుల కాళ్ల
రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శని�
రైతులు మొఖాన్ని మొగులుకుపెట్టి చూసే రోజులు పోయాయి.. కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లతో రైతులు పంటలు పండించుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే ధైర్యం ప్రతి రైతులో కనిప�
జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు, దేశంలో ఒకేఒక్క సీఎం కేసీఆర్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నర�
దేశవ్యాప్తంగా పోడుభూముల పట్టాల పంపిణీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణం సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్, మెదక్ �
‘ఐటీ హబ్.. లకారం ట్యాంక్బండ్.. నూతన కలెక్టరేట్.. సకల సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్.. అబ్బురపరుస్తున్న ప్రధాన రహదారులు.. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘స్తంభాద్రి’ నగరంలో ఎన్నో అభి
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై ప్రధాని మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ�
బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో నాటి పోడుదారులంతా నేడు పట్టాదారులయ్యారని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అశ్వారావుపేట ఏజెన్సీలో 30 ఏళ్ల పోడు సమస్యకు ముగింపు చెప్పిన ఘనత సీఎం కేసీఆర
‘ప్రజలు ఈరోజు గురించే ఆలోచిస్తారు.. రాజకీయ నాయకులు రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు.. దార్శనికులు రేపటి తరం గురించి ఆలోచిస్తారు’. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడో కోవకు చెందుతారు. ఆయన దశాబ్దాల �
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొమ్మిదేండ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, మహేశ్వరం నియోజక వర్గాన్ని ఒక ప్రత్యేక విజన్తో విద్యా హబ్గా మారుస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ�
ఈ దేశం యువతీయువకులదే. భారతదేశ పరివర్తనతోనే అభివృద్ధి సాధ్యం. దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన ప్రధాన బాధ్యత యువత మీదే ఉన్నది. ఇతర దేశాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి? మనం ఎందుకు ఇంకా వెనకబడే ఉన్నామన్నది ఆలో�
గతం లో పార్లమెంట్ సాక్షిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. ఇప్పు డు అదే కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆక్షేపిం
తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పండుగలను అధికారింగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి పాలకుడు దేశంలో ఎవరూ లేరని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.