మండలంలోని కనుముకుల గ్రామంలో మూతపడిన చేనేత పారును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 2008లో కేంద్ర ప్రభుత్వం సీం ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పారుల పథకం కింద దేశవ్యాప్తంగా 26 టెక్స్టైల్ పారులను ఏ
ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ఎత్తుకున్న తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. సర్కారే నిరుపేదల వైద్యానికి రూ.లక్షలు వెచ్చిస్తూ రోగి లక్షణంగా ఇంటికి చేరేలా చేస్తోంది.
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మంచి చేయాలని.. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి చూడాలని తలుస్తుంటే.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై అందుకు సంబంధించిన బిల్లును పెండింగ్లో పెట్టడం సరికాదంటూ.. ఆమె తీ
గత తొమ్మిదేండ్లలో హైదరాబాద్ నగరంలో ప్రగతి పరుగులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, గన్ఫౌండ్రి డివిజన్ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా అన్నారు.
CM KCR : తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా , స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar).. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అన్నారు. ప్�
KTR | హైదరాబాద్ : శాసనసభలో కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కంటెంట్ లేని కాంగ్�
BRS Australia | స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలను చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్ర�
Crop Loan Waiver | రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండోరోజైన శుక్రవారం 31,339 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రూ.41 వేల నుంచి రూ.43 వేల మధ్య రుణాలు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.126.50 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
భూ తల్లినే నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు మరో శుభత‘రుణం’ వచ్చేసింది. రూ. లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే ప్రక్రియ ఊపందుకున్నది. మొదటి రోజు రూ. 37 వేల నుంచి రూ. 41 వేల �
సరిగ్గా 20రోజుల క్రితం వానలు లేక బోసిపోయిన పంటలకు.. వట్టిపోయిన బోర్లకు.. ఎండిపోయిన వాగులకు ప్రాణం పోసిన కాళేశ్వర జలాలతో ఉన్న బంధాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, పేదలకు నాణ్యమైన విద్య చేరువైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మన ఊరు-మన బడి తో ప్రభుత్వ పాఠశాలల రూ�
Minister KTR | ఒకరు మూడు గంటలు విద్యుత్తు చాలంటారని, మరొకరు ధరణిని రద్దు చేస్తామంటారని, మరోవైపు వరద సహాయక చర్యలపై ఇష్టారీతిన దుష్పచారం చేస్తున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డ�
రైతుబీమా పథకానికి శనివారంతో దరఖాస్తు గడువు ముగియనున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబీమా పథకంపై ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతు చనిపోయిన వెంటనే ప్రభుత్వం నుంచ