సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, అందులో భాగమే కోకాపేటలో ఎకరం వంద కోట్లు దాటేసిందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శు�
రాష్ట్రంలోని పేద విద్యార్థుల విద్యాదాత సీఎం కేసీఆర్ అని, గురుకులాల ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు. ఆసెంబ్లీలో విద్యారంగంప
పోలవరం ప్రాజక్టు పూర్తికాక ముందే భద్రాచలం ప్రాంతంలో తీవ్ర ముం పు సమస్య ఏర్పడుతున్నదని, ఇది పూర్తయితే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం వర�
It is health that is real wealth and not pieces of gold and silver అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్య తెలంగాణ నిర్మాణం దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నాం. గాంధీ కన్న కలలను స్వరాష్ట్రంలో �
రాష్ట్రంలో వృత్తిదారులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో కులవృత్తులు కొత్తపుంతలు తొక్కుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్�
దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పక్రియకు గాను అధికార యంత్రాంగం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకానికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తు�
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా సాయం చేయకుండా వివక్షను ప్రదర్శిస్తున్నదని శాసనసభ వ్యవహారాలు, ఆర్అండ్బీ శాఖ మంత్ర
కాపుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఆ వర్గాలు మద్దతుగా నిలుస్తాయని ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చం ద్రశేఖర్ వెల్లడించారు.
రైతులకు రుణమాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్ పేరిట అన్ని డీడీఎన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు.
రాష్ట్ర క్రీడా, పర్యాటక, యువజన సర్వీసులపై మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, సీఎం కప్ క్రికెట్ టోర్నీ నిర్వహణ, స్టేడియాల నిర�
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కే�