సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు పంట రుణ మాఫీ గురువారం నుంచి అమలవుతుండడంతో రైతన్నలు ఖుషీ అయితున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుండడంతో పాటు తమ సెల్ ఫోన్లకు వస్తున్న మెస్సేజ్లు చూ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ సంబురాలు మూడో రోజూ కొనసాగాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. రైతు పక్షపాతి కేసీఆర్
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. ఎలాంటి కంపెనీలను ఇక్కడకు తీసుకురాలేదు. తెలంగాణ ఏర్పాటు త ర్వాత సర్కారు స్థానికంగా యువతకు కొలువులు కల్పించాల
Minister KTR | జీరో అవర్లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 250 మంది హోంగార్డులు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా పనిచేశారని, వారి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తించిన పర్యాటక ప్రాంతాలు ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనట్ట�
నాగర్కర్నూల్ నియోజకవర్గానికి నిధుల వెల్లువ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్ర త్యేక చొరవతో సీఎం కేసీఆర్ సహకారంతో ని యోజకవర్గానికి నెల వ్యవధిలో రూ.166 కోట్లు మంజూరు కావడంతో ప్రజలు హర్
ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్లకు 100 పడకల దవాఖానను మంజూరు చేశారని ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు అప్గ్రేడ్ చేయడంతోపాటు వైద్య పరికరాల కోసం రూ.17.50కోట్ల ని
రుణమాఫీ సంబురాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కార్యక్రమాలు పండుగలా జరిగాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు ప
పచ్చదనాన్ని పెంచడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హరితహారంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి ర�
ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. క్రాప్లోన్ డబ్బు ఖాతాల్లో జమవుతున్నట్లు వస్తున్న మెసేజ్లను చూసి సంతోషపడుతున్నారు. రెండో రోజు సైతం హనుమక�
తెలంగాణ భవన్లో శుక్రవారం టీఎస్ ఆర్టీసీ లైసెన్స్ కూలీ (హమాలీ) నూతన సంఘం ఆవిర్భవించింది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కార్మిక నేత ఎల్ రూప్సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మిక వర్గానికి సిసలైన న�