తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ (Professer Jayashankar) సార్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సార్ సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో నాలుగో రోజైన ఆదివారం.. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
Jaya Prakash Narayana | నాయకుడు అంటే మూడు తరాల భవిష్యత్తు ఆలోచించాలంటరు. అందుకే సీఎం కేసీఆర్ రానున్న మూడు తరాల హైదరాబాద్ను దృష్టిలో ఉంచుకొని మెట్రో విస్తరణ చేపట్టారు. కానీ జయప్రకాశ్ నారాయణ మెట్రో విస్తరణ తెల్ల ఏను�
Jaya Prakash Narayana | రెండు గీతలను సమానం చేయాలంటే రెండు పద్ధతులుంటాయి. చిన్న గీతను పెద్దది చేయడం.. ఇది ప్రగతిశీల దృక్పథం. పెద్ద గీతను చెరిపేసి చిన్నగా చేయటం.. ఇది కుంచితత్వం. సో కాల్డ్ మేధావి జయప్రకాశ్ నారాయణ ఇదే కుంచ
వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ పెద్దమనస్సుతో ‘ఆర్టీసీ విలీనం’పై నిర్ణయం తీసుకున్నా గవర్నర్ తమిళిసై మాత్రం కాలయాపన చేస్తూ బిల్లు ఆమోదానికి మోకాలడ్డడంపై కార్మికులు గరంగరమవు�
ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారుల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత విస్తరిస్తున్నదని, తెలంగాణ అభివృద్ధికి 9 ఏండ్లుగా నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.
ఈ ఏడాది మార్చి నెలలో కురిసిన అకాల భారీ వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రూ.61కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
TSRTC | టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్ర గవర్నర్ పూటకో కొర్రీ పెడుతున్నారు. ఒకవైపు తాను కార్మికుల పక్షపాతినని చెప్పుకొంటూనే మరోవైపు వారి ఆశలపై నీళ్లు చల్లుతు�
ప్రగతి రథ చక్రాలకు కొద్దిసేపు బ్రేక్ పడింది. బస్ భవన్లో ఉండాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు రాజ్భవన్కు కదం తొక్కారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపకపోవడం
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగంగా మారిందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. తెలంగాణలోని గిరిజనగూడేల్లో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి జరిగిందని, రాష్ట�
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ప్రారంభించగా, గవర్నర్ హోదాలో తమిళిసై అడ్డుకునే కుట్రలు చేస్తున్నారంటూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు భగ్గుమన్నారు.
రైతులకు సబ్సిడీ ని ఇస్తూ ఆయిల్పాం సాగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, దీంతో భవిష్యత్తులో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా మారనున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివ�
ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మండలానికి మంజూరు చేసిన 108, 102 వాహనాలను ఆయన చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో జెండా ఊపి ప్ర�