చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక సంబురాల నిర్వహణకు నిర్ణయించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 14 వరకు ప్రభుత్వం వారోత్సవాలను నిర్వహిస్తున�
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య జయశంకర్ సార్ ఒక దిక్సూచిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు
శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజులపాటు (గురువారం నుంచి ఆదివారం వరకు) సాగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు సహా మొత్తం 12 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి.
అసైన్డ్ భూముల విక్రయంపై రైతులకు హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల్లో రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని, పట్టణాల్లో మాత్రం వారి చేతుల్లోంచ
ప్రగతి చక్రం మరింత వేగంగా పరుగులు పెట్టనుంది. 91 యేండ్ల చరిత్ర కలిగిన ఆర్టీసీకి ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ్ద (టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్త�
విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ చేనేత రంగం ఆదర్శంగా నిలుస్తున్నది. చేనేత పరిశ్రమ గత పాలకుల నిర్లక్ష్యానికి గురికాగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతల జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం కేసీఆ�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో హుజూర్నగర్లో ఐదు, ఆలేరులో ఒకటి, నాగార్జునసాగర్లో ఒక పంచాయతీ కొత్తగా ఏర్పాటయ్యాయి. సాగర్ నియోజకవర్గంల�
ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించడంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం బిల్లు ఆమోదం పొందిన అనంతరం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న బాజిరెడ్డి గోవ�
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్గా రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జ�
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి బడుగుల జీవితాల్లో చైతన్యం రగలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్�
తెలంగాణ అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 8 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ నెల 3 నుంచి 6 వరకు 4 నాలుగు రోజులపా�
ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య రథాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో తన సొంత నిధులతో ఆరోగ్య రథాన్న
తెలంగాణ కోసం తన ఆట, పాటలతో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించి ‘ప్రజా యుద్ధనౌక’గా గద్దర్ ప్రజల హృదయాల్లో నిలిచారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చి�
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల కుటుంబాలక�