ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా పని చేస్తున్నారని రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో �
CM KCR | మోదీకి తెలంగాణ అంటే ఏం పగనో అర్థం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సాధన - సాధించిన ప్రగతిపై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR on Gaddar | ప్రజా గాయకుడు గద్ధర్ భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభ
CM KCR | సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి.. అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకువచ్చి యజ్ఞంలో ముందుకు తీసుకుపోతూ ఉంటే.. కేసీఆర్కు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.
Gaddar | సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన గద్దర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరిందన్నారు. కవిగా గద్దర్ ప్రజా కళ�
CM KCR | అలవిగానీ హామీలిస్తే ప్రజలు నమ్మరని సీఎం కేసీఆర్ చెప్పారు. 2018లో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నా.. ప్రజలు తమకే 88 సీట్లు కట్టబెట్టినరు.. మీకు 19 సీట్లు మాత్రమే ఇచ్చినరన్నారు. అసెంబ్లీ సమావేశంలో చివరి రోజు రాష�
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సి వస్తున్నదో వి�
TSRTC Bill Pass | తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై ఇవాళ మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది.
CM KCR | దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావం - సాధించిన ప్రగతిపై చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడా�
TS Assembly | చంద్రబాబు పాలనలో పత్రిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షకపాత్ర వహించిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకా
TS Assembly | ఉన్న తెలంగాణన ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగ
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో (Telangana bhavan) ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) పూలమాల వేసి నివాళులర్పించారు.