CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో 19న జరగనున్న మెదక్ జిల్లా పర్యటన 23వ తేదీకి వాయిదా పడింది. బుధవారం మెదక�
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదు లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటి చెప్పింది. సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే..అది అమలు చేసితీరుతారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణమాఫీ చ�
మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న తలపెట్టిన సీఎం కేసీఆర్ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి సత్తాచాటాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం నర్సాపూర్ పట్టణంల�
గుర్రంగడ్డ.. ఈ గ్రామం పేరు చాలా మందికి తెలీదు.. కేవలం చలికాలం, వేసవి కాలంలోనే ఈ గ్రామవాసులు కనిపిస్తుంటారు.. వర్షాకాలంలో పల్లెకు బాహ్యప్రపంచంతో సం
బంధాలు నిలిచిపోతాయి.
సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి అని మరోమారు నిరూపితమైంది. కర్షకులపై తనకున్న ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. మిషన్ కాకతీయ, భగీరథతో నీటిగోసను తీర్చాడు. నిరంతర ఉచిత కరెంటుతో చీకట్లను పారద్రోలాడు. సాగులో తెలంగాణ�
ఓ వైపు సంక్షేమ సౌరభం.. మరో వైపు సాగు సంబురం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సీఎం కేసీఆర్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.
ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించి క్రీ డాస్ఫూర్తిని అవలవర్చుకోవాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షాలది ఓటు బంధమని విమర్శించారు. తాము ప్రజలను ఒక కుటుంబంలా భావిస్తామని, కానీ ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేసే ఈవీఎం యంత్రాల్
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రతిరోజూ కోటి రూపాయలకు తగ్గకుండా ఏదో ఒక పనిని ప్రారంభిస�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతోనే పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
క్రీడారంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. చైనా వేదికగా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో సెపక్తక్�
: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు లబ్ధి చేకూర్చేందుకు నూతన హెల్త్స్కీంను ప్రవేశపెడతామని మంత్రి హరీశ్రావు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ నేతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని అన్నికులాల వారికి సమన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ ఎంపీపీ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన కుల వృత్తుల
మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ సభను కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి రాధాకృష్ణశర్మ పేర్కొన్నారు. బు�