రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండలం టీ మందాపూర్ గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవార
BRS Party | ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ కలిసివస్తున్నా�
Minister Satyavati Rathod | రాష్ట్రంలోని వెనుకబడ్డ తరగతుల వారిని వృత్తిపరంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod
Minister Malla reddy | ప్రజలను నమ్మించి, మోసగించి ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ప్రజా సమస్యలు పట్టవని , అటువంటి వ్యక్తి ఓట్ల కోసం వస్తే నిలదీయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mal
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మెదక్ జిల్లా షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అదే రోజున భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వా�
TS Ministers | ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ రావు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు,రాష్ట్ర పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్రావు ను బుధవారం మర్యాదప�
సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని లిఖించిందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ అన్నారు. వరంగల్ ఐడీఓసీ మైదానంలో మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఆయన ముఖ్య �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�
ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారు. అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి మాడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విసృ్తతంగా చర్చ జరగడం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సోపానంగా పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందని కుటుంబ
పాలమూరుకు జరిగిన అన్యాయం మీద, పాలమూరు రైతుల దుస్థితి మీద ఒకనాడు పాలమూరు కవుల వలపోత ఇది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు అడుగడుగునా అన్యాయమే. ఓట్ల కోసం ఎన్నికల ముందు హామీలు .. ఎన్నికల తర్వాత బడ్జెట్లో కన�
మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు, తెలంగాణ అభివృద్ధి మాడల్ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలను కకావికలం చేస్తున్నాయి.
జోగుళాంబ తల్లి చల్లని చూపు, ఆశీర్వాదం రాష్ట్రంలోని అందరిపై ఉండాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. మంగళవారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని పద్మారావు గౌడ్ కు�