వరద ప్రభావిత ప్రాంతాల్లో అసమాన సేవలు అందించిన 14 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్(ఐడీసీ)- 2023’ అవార్డులను ప్రదానం చేసింది.
మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని బీద, బిక్కి మం చిగుంటరని, తెలంగాణను మరొకరి చేతిలో పెట్టి తెర్లు జెయ్యద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు.
బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచా రం బుధవారం నుంచి ప్రారంభంకానున్నదని, పట్టణంలో బీఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యులు, పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహ
రైతులకు సీఎం కేసీఆర్ ఏకకాలంలో రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తమకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ చిత్రపటాలకు క్ష�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్�
భవిష్యత్తులో నగరానికి 24 గంటలూ తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. మెరుగైన సరఫరా కోసం సిటీకి అదనంగా 10 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
దళిత బంధు పథకం ప్రారంభించి నేటితో రెండేండ్లు పూర్తయింది. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో 2021 ఆగస్టు 16న ఆయనే స్వయంగా ప్రారంభించారు
2029-30 నాటికి మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతోందని డైరెక్టర్ (పా) బలరాం పేర్కొన్నారు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన మన సంస్థను మరింత బలోపేతం చేద్దామని పిలు�
తెలంగాణ పల్లెలను దేశమే మెచ్చుకుంటోందని, నీతి ఆయోగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలు సైతం తెలంగాణ పల్లెలను ప్రశంసిస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పేర్కొన్నారు. రాష్ట్రంలోని మారుమ�
సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధులతో సన్నాహక సమావేశం సభ సక్సెస్ కోసం ఇన్చార్జిలుగా ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ల నియామకంఅనంతరం సభా స్థలం పరిశీలన ఈ నెల 20న
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట విలువేంటో చేసి చూపారు. చెప్పిన పది రోజుల్లోపే రుణమాపీపై తీపి కబురు అందించారు. ఎవరూ ఊహించని విధంగా రైతాంగానికి పంద్రాగస్టు కానుకను ప్రకటించారు. రూ.99,999 వరకు ఉన్న రుణం రైత�
ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను
ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు రైతుబీమా కొండంత అండగా నిలుస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్ట సమయంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉంటున్నారని పేర్కొన్�