Minister Koppula Eshwar | తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar ) అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ కృష్ణారావు (Krishna rao) మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించు
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90కి పైగా స్థానాలు గెలుస్తామని, ఖమ్మం జిల్లా పరిధిలో ఆరేడు సీట్లు గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా నేతలత
BRS Public Meeting | భూనబోంతరాలు దద్దరిల్లేలా మరో శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. పల్లె, పట్నం, వీధి, వాడ, గూడెం, గుడిసె.. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి అభివృద్ధి సంబురాలను చేరుస్తున్న గులాబీ శ్రేణులు.. పిల�
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని, డిస్కంలను ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి స్పష్టం చేయనుంది. విద్యుత్తుపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ప్రభుత్
‘తెలంగాణ పేద ప్రాంతం కాదు, సమైక్య వాదులు వెనక్కినెట్టివేయబడ్డ ప్రాంతం. స్వరాష్ట్రం సాధిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తం. ఆ ఫలాలను ప్రజలకు అందేలా చేస్తం’ అని ఉద్యమ సమయంలో చెప్పిన ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి �
నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలని రాష్ట్ర హైండ్లూం టెక్స్టైల్స్ డైరెక్టర్ అలుగు వర్షిణి ఆకాంక్షించారు. ప్రభు త్వ ఆర్డర్లు లేకున్నా పరిశ్రమ
ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రహదారులు, నీరు కచ్చితంగా ఉండాలి. అయితే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రెండింటినీ కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు అనుభవించిన ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక�
సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. భవిష్యత్తంతా బీఆర్ఎస్దేనని, కేసీఆర్ మూడోసారీ ముఖ్యమంత్రి కావడం ఖాయం స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయన అమలు
రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమారులు అన్నారు. బుధవారం పట్టణం�
పేదలను ఆదుకునే గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే నిరుపేదలందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి
‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదం మహారాష్ట్రలోని సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఈ నినాదం మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలను కదిలిస్తున్నది. అందుల�
ఓ వైపు కరోనా పరిస్థితులు.. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం.. తెలంగాణకు నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం.. పెద్ద నోట్ల రద్దు వంటి కారణాల నేపథ్యంలో రుణమాఫీకి జాప్యం జరిగి�