ఆదినుంచీ గులాబీ పార్టీకి అండగా నిలిచిన ఓరుగల్లు నుంచే మళ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని వరంగల్ సభ నుంచే ప్రారంభించాలని సంకల్పిచింది.
సాహిత్యరత్న అన్నబావుసాటే ఆశయాలను కొనసాగించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంఔద్రంలో అన్నబావుసాటే 103వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అన్నబావుసాటే విగ్రహానికి, చిత్రపటానికి ప
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్వీఎం కృష్ణారావు (64) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయ న కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్లోని గోపన్పల్లిలో ఉన్న తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు పి�
కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో సీఎం కేసీఆర్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చిత్రపటాలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాలాభిషేకం చేశారు.
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలందుతున్నాయి. పేద ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూ. కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధానం�
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ, సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
పేదల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి మరే రాష్ట్రం సాటి లేదని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కమీషన్ పెంపుతో పాటు ఇతర తమ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రుల
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్ణాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్
CM KCR | తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ �
Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ధరలు పెంచుడేమో బీజేపీ పని.. పేదలకు నిధులు పంచుడేమో కేసీఆర్ పని అని హరీశ్రావు పేర్�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ డీ రాజేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. రాజేశ్వరరావును ప్రభుత్వం ఇటీవల క్రిస్ట్�
Minister Harish Rao | బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటోందని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయానికి మూడుగంటల కరెంటు సరిపోతుందని అంటున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాత్రం మూడు పంటలు సాగు �