అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు అనేక పథకాలు తీసుకొచ్చి అండగా నిలుస్తున్నది. ‘దళితబంధు’, ‘బీసీబంధు’తో పేరిట ఆర్థిక భరోసానిస్తుండగా, తాజాగా మైనార్టీలకూ రూ. లక్ష సాయమందించే
హైదరాబాద్ ట్యాంక్బండ్పై రూ.3 కోట్ల వ్యయంతో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ భారీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్నది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక
సీఎం కేసీఆరే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్లో వర్ధన్నపేట �
రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో మహనీయులు మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే,
అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జి కోర్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, �
రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలోని వెంకటాపురంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మహిళ భవనం, సీసీ �
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఏఎన్ఎంలకు దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్
Thanks to CM | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ (Indian Institute of Health and Family Welfare) గా నియమితులైన డాక్టర్ బద్ధం మధుశేఖర్ (Madhu Shekhar) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) ను శుక్రవారం కలిసి ధన్యవాదాలు తెలిప�
Sarvai Papanna Goud | తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్ కొనియాడారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిప�
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలో పర్యటించనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసేందుకు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రణాళికలు తయారు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర�
పాత కథే పునరావృతమవుతున్నది. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీతో ఆమోదించిన బిల్లులకు రాజ్భవన్ రాజముద్ర వేయటంలో సాచివేత ధోరణిని అవలంబిస్తున్నది. ఈ నెల 11వ తేదీన పంపిన బిల్లులను గవర్నర్ ఇంతకాలం తొక్కిపెట్టి �
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూనే.. మరోవైపు స్కీముల అమలు, అర్హుల ఎంపికలో బిజీగా మారారు. సబ్బండ వర్గాల హితమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రతి�
ప్రగతిలో పరుగులు తీస్తున్న రామగుండానికి నిధుల వరద పారింది. ఎమ్మెల్యే చందర్ కృషి ఫలించింది. గత మే నెల 8న నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.50కోట్లు మంజూరు చే�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారు దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో పాటు నమ్మకం వస�