Secretariat | సచివాలయంలో నూతనంగా నిర్మిస్తున్న గుడి, మసీదు, చర్చి పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ మూడింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న ప్రారంభ�
MLA Hanmant Shinde | రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన�
Minister Harish Rao | త్వరలో జరిగే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించార�
Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలనదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు.
Minister Koppula | తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎలాంటి అల్లర్లు, అలజడి లేకుండా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జనరంజకంగా పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివా
MLA Manohar Reddy | : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం పెద్దపల్
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో హైదరాబాద్ (Hyderabad) వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంల
Brahmanandam | టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ (Siddharth) వివాహం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం రాత్రి అంగరంగ వై
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు.
KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఏపీ విద్యార్థి, యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ పేర్కొన్నారు. ఏపీ నేతల స్వార్థ, అసమర్థ రాజకీయాలతో అక్కడి ప్రజల బతు�
అసలే మారుమూల జిల్లా. మైదాన ప్రాంతం నుంచి విసిరేసినట్లుండే గిరిజన ప్రాంతం. ఇక్కడ నివసించే వారంతా అత్యంత నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. వారి ఆరోగ్య పరిరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక �
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నాఊరు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు కట్టపై ఏర్పాటు �
చెట్ల పన్ను మాఫీ, ఎక్స్గ్రేషియా వంటి గీత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్మూర్ పట్టణంలో ఏ కాలనీని చూసినా, ఏ వీధిలోకి వెళ్లినా సమస్యలే దర్శనమిచ్చేవి. రోడ్లపై అడుగడగునా గుంతలు.. చెత్తా చెదారంతో మురికి కూపాలుగా కనిపించేవి. వీధిలైట