రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కారు 8,056 మంది మైనార్టీలకు లక్ష సాయం కింద 80.56 కోట్ల విలువ చేసే చెక్కులను శనివారం ఒక్కరోజే పంపిణీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మైనార్
ప్రతిపక్షాలకు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చూపించింది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపించబోతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వే�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ‘సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేద�
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా సాత్నాల, భోరజ్ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 గ్రామాలతో సాత్నాల మండ�
నిరుపేద మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపే విధం గా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో స్వయం ఉపాధి కింద మైనారిటీ లబ
దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి ర
తెలంగాణ వస్తే విద్యుత్ రంగ సంస్థలు కుప్పకూలిపోతాయని నాటి పాలకులు జోస్యం చెప్పారు.. రాష్ట్రం అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టారు.. ఛత్తీస్గఢ్ విద్యుత్ తీగలకు కొక్కేలు వేసుకోవాలని హేళన చేశారు
గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేవారని.. దీంతో పూర్తిస్థాయి సేవలు అందకపోయేవని. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంక్షేమ పథకాల�
ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో నిత్యం కరెంట్ కోతలే. ప్రతిరోజూ వందలాది మంది దేశ, విదేశీ ప్రముఖులు పర్యటించే ఆ నగరంలో కరెంట్ కట్ నిత్యకృత్యం. రోజులో ఆరునుంచి ఏడు గంటలపాటు పవర్ కట్ పరిపాటే. 68 ఏండ్ల
‘ఎంతో మంది హామీలు ఇచ్చారు గానీ, ఎవరూ నెరవేర్చలేదు. ప్రధానమంత్రిగా, మెదక్ ఎంపీగా ఉండి కూడా ఇందిరాగాంధీ మెదక్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ మాట తప్పినా.. మెదక్ జిల్లా ప్రజల కలలను సీఎం కే�
వచ్చే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ స్థానాన్ని గెలిపించి సీఎం కేసీఆర్కు కానుక�
సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రగతి పరుగులు పెడుతుండగా.. ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జిల్లా ఏర్పాటు నాటి నుంచ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు సర్వం సిద్ధ్దమైంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్, బీఆర్ఎస్ జిల్లా కార్యా
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతల కష్టాలు వర్ణనాతీతం. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ చీకట్లు తప్పవు. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కరెంటు కోతలతో బెంగుళూరు బెంబ�
‘వ్యవసాయానికి 24గంటలు ఎందుకు.. మూడు గంటల కరెంటు చాలు’ అంటాడు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. అది ఆయన మాటనో లేక ఆ పార్టీ విధానమో తెలియదుగాని, నిజంగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోన�