CM KCR Public Meeting | అభివృద్ధిపై తాము చెప్పేటివి కట్టుకథలు, పిట్టకథలు కావని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గెలవబోతుందని.. అందులో ఎలాంటి డౌట్ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కథ
CM KCR Public Meeting | ధరణి అంటే భూములపై రైతులకు అధికారం అప్పగించడమే అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాళ రైతు భూమిని మార్చాలంటే ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదని.. ఆ పవర్ ఒక్క మీ బొటనవేలుకే ఉందని స్పష్టం చేశారు. ఈ అధికార�
CM KCR Public Meeting | ఓట్లు, ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్నికలు రాగానే పంట కల్లాలకు అడుక్కునేటోళ్లు వచ్చినట్టు వస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ని�
Arogyashri Trust Chairman | ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. సుధాకర్రావు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR) ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు చైర్మన్గా అవకాశం ఇచ్చినంద�
CM KCR Public Meeting | సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప
CM KCR | అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేటలో నూతన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిచుకున్న జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులక�
CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్ర�
CM KCR | సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధ
CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నేరుగా సూర్యాపేటకు చేరుకున్న సీఎం.. తొలుత రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 క�
CM KCR | సీఎం కేసీఆర్ సూర్యాపేటలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆయన బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్లో సూర్యాపేట చేరుకున్నారు. పట్టణంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశా�
మాతాశిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana) మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minsiter Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషితో మాతాశి�
ఘనమైన చరిత్ర గలిగినా దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన సూర్యాపేట స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తున్నది. సమైక్య పాలనలో కనీస మౌలిక వసతులకు నోచని ఈ నియోజకవర్గం నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి కేరాఫ్
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్.. కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని తెలంగాణాగా తీర్చిదిద్దారు. ఆంధ్రపాలకులు విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్నా ఏ మాత్రం వెరవని సీఎం కేసీఆర్.. విద్యుత్ ఉత్పా�
నాడు కరెంటు కోసం పడిన గోస అం తాఇంత కాదు. ఎప్పుడొస్తుందో తెలియక పొలాల వద్ద జాగరణ.. వాణిజ్య కేంద్రాల ముందు జనరేట ర్ల మోత.. విద్యుత్ సరఫరా లేక చిన్న పరిశ్రమలన్నీ మూత.. గ్రామాలకు వెళ్లడానికి విద్యుత్ సిబ్బంది �
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ఉద్యోగులను కడుపున పెట్టుకొని చూసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె�