శిథిలావస్థకు చేరిన భవనాలు.. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడిన సర్కారు బడులు ప్రస్తుతం కార్పొరేట్కు దీటుగా మారాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మన ఊరు - మన బడి, మన బస్తీ- మనబడి కార్�
CM KCR | ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామికవేత్తలు సైతం కరెంటు కోసం రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి.. నేడు స్వరాష్ట్రంలో కనీసం విద్యుత్తు కోతలు ఏ ప్రాంతానికి వెళ్లినా కనిపించవ
పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. హ
సాంకేతిక విద్యను తామున్న ప్రాంతంలోనే చదవాలనే విద్యార్థుల కల నెరవేరింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సత్తుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో పాలిటెక్నిక్ కళాశాలను మంజూ�
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రైతుల కలలను సాకారం చేసేందుకు ప్రాజెక్ట్లు, చెక్డ్యాంలు నిర్మిస్తున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పిన�
బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం లేదు.. జాతి లేదు.. మతం లేదు.. ఏ ఒక్కరినీ విస్మరించకుండా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం...రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్ల పెరిగితే అట్లా పథకాలు అమలు చేసుకుంటున్నం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత క�
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో జిల్లా పరిపాలన భవనాలతోపాటు పలు కార్యాలయాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. మొదట మెడికల్ కళాశాల ప్రధాన భవన సముదాయాన్ని, అనంతరం ఇంటిగ్రేటెడ్ మోడల్ మారెట్ను అందుబా�
దక్షిణపథానికి చెందిన ఒక వర్తకుడు తన 50వ ఏట వ్యాపారాన్ని కొడుకులకు అప్పగించి, తాను తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఆ రోజుల్లో యాత్రలన్నీ కాలినడకనే సాగేవి. అందువల్ల యాత్రలన్నీ తిరిగిరావడానికి ఏండ్లు పట్టేది. �
దశాబ్దాల పాటు ఎదుర్కొన్న ప్రధాన సమస్యను బీఆర్ఎస్ సర్కారు తీర్చినందుకు 5 కాలనీల వాసులు హర్షం వ్యక్తం చేశారు. బోరబండకు చెందిన ఎన్ఆర్ఆర్పురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు చెందిన ఇండ్ల థర్డ్
Telangana | ‘పదేండ్ల కింద ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు చాలా తేడా ఉన్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ.. దేశం ఆశ్చర్యపోయేలా ప్రగతి పరుగులు పెడుతున్నది. సమైక్యపాలనలో పవర్ హాలిడేలతో నిర్వీ�
సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ అనుకున్న దానికి మించి సక్సెస్ అయ్యింది. సభ సక్సెస్ఫుల్గా జరిగేందుకు మంత్రి చేసిన మంత్రాంగం ఫలించింది.
వనపర్తి జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉన్న రాజభవనాన్ని మైసూర్ ప్యాలెస్ తరహాలో తీర్చిదిద్దనున్నారు. వనపర్తి రాజభవనాన్ని సంస్థానాధీశులు 24 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా నిర్మించారు. మూడో రాజా రామేశ్వర్రావ�
ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గం వలసలు,వెనుకబాటుకు కేరాఫ్గా నిలిచింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. వ్యవసాయభూములు ఉన్నా సాగునీటి సౌకర్యం లేక, భూ
మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సూర్యాపేటలో జరిగిన ప్రగతి నివేదన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో మరో మారు వరాల జల్లు కురిపించారు. వరాలు ఇస్తూనే మంత్రిపై ప్రశంసలు గుప్పించి మహా హుషారు అంటూ చ�