BRS | జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొనసాగుతున్న బడే నాగజ్యోతిని రాబోయే ఎన్నికలలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి
Minister Errabelli | డా.ఎన్ సుధాకర్ రావు లాంటి అత్యంత ప్రతిభావంతుడికి మంచి అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారని సుధాకర్ రావు లాంటి అనుభవం గల వ్యక్తి సేవలు ఆరోగ్యశ్రీ కి అవసరం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా.. రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపా ఇంకో అవకాశం ఇస్తే, మీ సేవకుడి లా పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద�
BRS | ఏదైనా కార్యం తలపెట్టే ముందు శుభముహూర్తం చూసుకొని ప్రారంభించడం మన ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలలో కూడా ఆయన యథావిధిగా ఈ సంప్రదాయాన్ని పాటించారు. శ్
BRS | వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మహిళలకు బీఆర్ఎస్ పార్టీ చోటు కల్పించింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 115 స్థానాలకు సోమవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను �
BRS Assembly Candidates | బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలోనే ఉంటూ అభ్యర్థులను గెలిప
NRI | తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని , కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. బీఆర�
BRS MLA candidates | 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణుల్లో �
MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను.. ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ ప్రకటనలో అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల
MLA Chirumarthi | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం
నార్కట్ పల్ల�
CM KCR Public Meeting | సూర్యాపేట ప్రగతి నివేదన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో భానుపురి జనసంద్రంగా మారింది. ఎటుచూసినా సందడే సందడి నెలకొన్నది. అపర భగీరథుడు, మహానేత కేసీఆర్ను చూసేందుకు ఉదయం
CM KCR Public Meeting | ధరణివల్లనే రాష్ట్రంలో రైతులకు కష్టాలు తీరాయని సీఎం కేసీఆర్ చెప్పారు. పైరవీకారుల రాజ్యం పోవటంతో నిమిషాల మీద రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అవుతున్నాయని చెప్పా రు. సూర్యాపేటలో ఆదివారం నిర్వహించ�
CM KCR Public Meeting | రాష్ట్రంలో ఎలక్షన్ల కాలం మొదలైందని, కల్లాలకాడికి అడుక్కునేటోళ్లు వచ్చినట్టు ఇతర పార్టీల నేతలు వచ్చి మాయమాటలు చెప్తారని, ప్రజలు ఆగం కావొద్దని ప్రజలకు ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్రావు సూచించారు.
Dalit Bandhu | నిన్నమొన్నటి వరకు వారంతా వ్యవసాయ కూలీలు.. నిరుద్యోగులు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన జీవులు. అలాంటి బడుగు జీవులకు దళితబంధు పథకం ఊతమిచ్చింది. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు చేయూతనిచ్చింది.