సీఎం కేసీఆర్ వీరశైవలింగాయత్ల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వీరన్నగూడెంలో వీరశైవలింగాయత్ట్రస్ట్ ఆధ్వర్యంల�
సీఎం కేసీఆర్ అపరభగీరథుడు అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలంలో నిర్మితమవుతున్న కరివెన రిజర్వాయర్ను కోయి�
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూర్ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాల�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కనుమరుగు చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని, ఈ నెల 23న మెదక్లో జరిగే సీఎం సభకు వేలాదిగా కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార�
సూర్యాపేట ప్రగతి నివేదన సభకు ఆదివారం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టణంలోని ఎస్వీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు.
భారీ వర్షాలతో నిండా మునిగిన వరంగల్ నగరానికి రాష్ట్ర సర్కారు అండగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆస్తులు ధ్వంసం కాగా, తక్షణ సాయంగా రూ. 250 కోట్లు మంజూ�
Telangana | నాడు పవర్ హాలిడేలతో వారానికి రెండు రోజులే పరిశ్రమలు నడిస్తే.. నేడు 24 గంటల విద్యుత్తుతో రోజుకు మూడు షిప్టుల్లో పనులు నడుస్తున్నాయని సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చం�
“దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలను కాపాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే.. ఒకనాడు నాగరికతతో విరాజిల్లిన ఈ ప్రాంతం గత ఉమ్మడి పాలనలో 60 ఏండ్లు వెనక్కి పోయింది.
సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతిపైసాను అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకు అవసరమైన మూలధన వ్యయంలో రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపారు.
గత పాలకుల హయాంలో అడుగడుగునా కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు పడిన బాధలు వర్ణణాతీతం. చాలామంది చిరు వ్యాపారులు నష్టాలపాలై వ్యాపారాలను సైతం మూసుకున్న పరిస్థితులు.. కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన అనంతరం కర
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలను నెరవేర్చే మహత్తర ‘గృహలక్ష్మి’ పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టు కోవాలనుకునే వారికి రూ.3 లక్షల సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించిం�
ఉద్యోగులు త్వరలోనే శుభవార్తలు వింటారని, ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్ఎస్పై కీలక ప్రకటనలుంటాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వీటి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఆది�
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9:38 గంటలకు చోరీ అయిన కారును రాత్రికల్లా బాధితుడికి పోలీసులు అప్పగించారు. కారు చోరీకి గురైన వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో తక్షణమే దర్యాప్తు ప్రార�
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన వరంగల్ నగరానికి తక్షణ సాయంగా రూ. 250 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కృతజ్ఞతలు తె�