ఉమ్మడి రాష్ర్టాన్ని విభజిస్తే తెలంగాణ చీకటవుతుందని సమైక్య పాలకులు అక్కసు వెళ్ల గక్కారు. వారి అంచనాలను తిప్పికొడుతూ రాష్ట్రం సిద్ధించాక విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వ్యవసాయం, పరిశ్రమ�
: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి వచ్చే నెల 2 నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
జిల్లాలోని 15 నియోజక వర్గాలకు చెందిన పేద ముస్లింలకు ఆర్థిక సహాయం కింద రూ.35.08 కోట్ల చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ముస్లిం జనాభా ప్రాతిపదికన జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,508 ముస్లింలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.1.98కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన
తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని హేళన చేసిన వారికి చెంప పెట్టులా.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూర దృష్టి, విజనరీతో వేల కోట్లు ఖర్చు చేసి వ
ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యం గా ప్రభుత్వం వైద్య, విద్యారంగంలో విప్లవాత్మకమైన కార�
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రెండు(సాత్నాల, భోరజ్) మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని పలు గ్రామాలను కలుపుకొని ఏర్పాటు కానున్నాయి.
కడుపులో విషం పెట్టుకొని ప్రేమను నటించే కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో దాగి ఉన్న అధికార దాహాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హయంల
ఏ కారణంతోనైనా బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయినా, ఖాతా నంబరు మారినా, డీబీటీ ఫెయిలైనా రుణమాఫీ కావాల్సిన రైతులు ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని, స్తంభించిన ఖాతాలన్నింటికీ రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిర�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యాలయాలు, భవనాలను ప్రారంభించనున్నారు. ఉదయం 10.35 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు బేగంపేట ఎయిర్పోర్�
సీఎం కేసీఆర్ దార్శనికతతో అన్నిరంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని మండలి చీఫ్విప్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. హైదరాబాద్లో టీ న్యూస్ ఏర్పాటుచేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివారం
ఆదర్శాలు కలిగి ఉండటం, విలువలకు కట్టుబడి నడుచుకోవటం, ప్రజా సేవ చేయడమే మా లక్ష్యం అని కొంత మంది చెప్తుంటారు. అంతిమంగా సమసమాజ సాకారమే మా స్వప్నం అని కూడా అంటుంటారు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అవేవీ పట్టించుకో
Crop Loan | స్థంభించిన రైతుల బ్యాంకు ఖాతాలకు కూడా రుమాఫీ లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 2018 డిసెంబర్ 11 నాటికి ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత�