సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే దళితుల కోసం దళితబంధు, బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష సాయం అందిస్తున్న రాష్ట్ర సర్కార్.. ప్రస్తుతం మైనార్టీలకూ ఆర్థిక సాయం అ�
అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మైనారిటీలకు ‘లక్ష’ణంగా చేయూతనిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున అందజేస్తున్న�
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణ సముదాయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్
ఏ ఒక్కరో బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోత�
కాంగ్రెస్ పార్టీకి అధికార యావ అయితే, బీజేపీది విద్వేష తోవ అని.. ఆ రెండు పార్టీలకు ప్రజల బాగు పట్టదని ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ది మాత్రం వికాస నావ అని తెలిపారు.
అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల వారికి జీవనోపాధి కల్పించడానికి తెలంగాణ నిలయం�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత వైద్యరంగంలో పెనుమార్పులొచ్చాయి. సీఎం కేసీఆర్ ఆశయాలకనుగుణంగా ఎమ్మె ల్యేలు వైద్యసదుపాయాల కల్పనలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన మాడ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.30కోట్లతో 2.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది.
‘ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో చేసి చూపాం. ఇంతకుముందు ఎన్నడూ చెప్పనివి సైతం ప్రజా అవసరాల రీత్యా చేశాం. 2014లో ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేటను జిల్లా చేశాం. 2018 కంటే ముందు చెప్పిన విధంగా అద్భుతంగా కలెక్టరేట్, జిల్
సాధారణ పాఠకుడిగా పై మూడు వార్తలు చదివినప్పుడు అబ్బా..! అవునా ఈ ముగ్గురు నాయకులు ఎంత మంచివారు అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా ఆలోచిస్తే వీళ్లు చేసిన అన్యాయాల వల్లే ఇంకా వారి బతుకులు అలా ఉన్నాయనే విషయం బోధప�
వైద్యాన్ని, వైద్య విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశ�
ఇంటింటికి నల్లా నీళ్లివ్వటానికి మా ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టావు. మంచినీళ్లు లేక ఫ్లోరోసిస్తో నవిసిన ఫ్లోరిన్ పీడిత గ్రామాల పీడను పోగొట్టి ఇంటింటికి నల్లా�
అనుచిత వ్యాఖ్యలతో బహుజనులను అణచివేసే కుట్రలు ఇక సాగవని, వాటిని తిప్పి కొడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వృత్తి కులాల పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అగ్రకుల అహంకారంతో బీసీ న�
అణగారిన వర్గాలకు కేరాఫ్ అయిన నేతన్నల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. కేంద్రం మోకాలడ్డుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.
కేసీఆర్ ప్రారంభించిన ప్రతీ పథకం తెలంగాణ గడపగడపకు అందింది. దీం తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. నీతి ఆయోగ్ తాజాగా వెలువరించిన ‘మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్' నివేదికనే అందుకు తాజా నిదర్శనం.