యావత్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడిని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన సీఎం కేసీఆర్... రైతుల మేలు కోసం ఐదేండ్ల క్రితం ప్రారంభించిన రైతుబీమాను నిరాటంకంగా అమలు చేస్తున్నా�
ఆధునిక కాలంలో ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వృత్తికి మంచి ఆదరణ లభిస్తున్నది. రోజురోజుకూ వివిధ రకాల దుస్తులు విపణిలోకి వస్తున్నాయి. దీంతో ఆ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు స్వచ్ఛంద సంస్థలు గ్రామా�
ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాలను ఊహించని రీతిలో అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే ఉమ్మడి నల్లగ�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. గురువారం ఆయన భీమ్గల్, వ�
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వం కల్పించిన రాయితీలు, మెరుగు పరిచిన మౌలిక సదుపాయాల కారణంగా పెద్దఎత్తున ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు ప�
రూరల్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటికి ఢోకాలేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల కన్నా ఎక్కువగానే నెరవేర్చినట్లు తెలిపారు.ప్రతిపక్ష నా�
రాష్ట్రంలో ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మహేశ్వరంలో రూ.4 కోట్లతో 30 పడకల దవాఖాన, ఆక్సీజన్ ప్లాంటును రాష్ట�
చిన్న గ్రామపంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని ముందరితండా గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం గెజిట్
కృష్ణా నదిని ఆనుకుని ఉండి పారిశ్రామికాభివృద్ధికి పేరుగాంచిన నియోజకవర్గం హుజూర్నగర్. పెద్ద పెద్ద సిమెంట్ పరిశ్రమలు కొలువుదీరిన ఈ ప్రాంతంలో స్థానిక యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నా, ఉమ్మడి రాష్ట్�
నివాస స్థలం ఉండి ఇల్లు లేని వారి కో సం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి సర్కారు రూ. 3లక్షల సాయం అందించనుంది. ఈ పథకం అమలులో భాగంగా యాదాద్రి భువనగిరి జ�
Minister Harish Rao | తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఉద్యోగాలు, ఉపాధి, ధనం సృష్టిస్తూ సంపద పెంచుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్�
హైదరాబాద్ నగరంలో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ప్రభుత్వం మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది.
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో మరొకసారి నిరూపించబడింది. ‘హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీలలాంటి అన్ని స్పెషాలిటీస్తో కూడిన దవాఖానలు రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం
రాష్ట్రంలోని స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తున్న అకాడమీల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణ అందిస్తున్నట్లు సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు.