తెలంగాణలో పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్న వేళ రాష్ట్రంలో మరో అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి రాబోతున్నది. మరీ ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది అద్భుత అ
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్ల తొమ్మిదే
తెలంగాణ సాగునీటిరంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణలో అదేస్థాయిలో మరో సుజల దృశ్యం సాక్షాత్కరించింది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని భూములకు సాగునీరందించేం
రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు మరింత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అనేక విధాలుగా ఆదుకుంటున్న సర్కారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్నల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్�
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆహర్శిశలు కృషి చేస్తున్నారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాల�
అగ్గిపెట్టె లాంటి ఇరుకు గదిలో ఓ పక్కన గ్యాస్ సిలిండర్, పొయ్యి, గిన్నెలు, నీళ్ల బిందెలు, డ్రమ్ములు.. ఒక దిక్కు మంచం, బట్టలు.. మరో పక్క పిల్లల పుస్తకాలు, ఆట బొమ్మలు, మరో దిక్కు టీవీ, కుర్చీలు ఇలా వాటి మధ్యనే కుట�
‘ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. రాజకీయ నిరుద్యోగులు ఇక బయటకు వస్తారు.. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు.. వారు అధికారంలో ఉన్నప్పుడు, పదవులు అనుభవించినప్పుడు అభివృద్ధి కోసం తట్టెడు మట్టిపోయనో
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ నూతన భవనాన్న
పోటీకి దిగుతున్న కేసీఆర్కు సాదర స్వాగతం పలుకుతున్న కామారెడ్డి పల్లెలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలతో గులాబీ అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్న
ఆదరణ కోల్పోయిన చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు నేత కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నది. బతుకమ్మ చీరలతో కోట్ల వి
ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి అర్హులందరికీ అందజేస్తుండగా, మరింత మందికి లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో గృహలక్
ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. మనది కరువు జిల్లా కాదు.. కడుపు నింపే జిల్లాగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.