రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు. రాష్ట�
మహానగరంలో ఒకప్పటి బస్తీలన్నీ పేదల ఆత్మగౌరవ ఇంటి కాలనీలుగా మారాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో పేదల సొంతింటి కలలు సాకారమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్కో ఇల్ల�
ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటిని గమనిస్తున్న ప్రజలు ఒక విషయం గుర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమేమి చెప్పినా రెండు ప్రశ్నలపై పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేశానని, ప్రజలకు తానిచ్చిన హామీలను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల డివిజన్, కొంపల్లి మ�
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 4 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర సర్కార్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లోనూ నిరాశను మిగిల్చిన కేంద్రం.. ‘పని’కిరాని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో బ్యాంకర్లతో జరి
ఉపాధ్యాయుల దినోత్సవం (మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పె
సీఎం కేసీఆర్ ఈ నెల 15న మరో 9 మెడికల్ కాలేజీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఆయా కళాశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించాలని కలెక్టర్లకు సూ�
ఖమ్మం, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరంలోని మున్నేరుకు ఇరువైపులా 8 కిలోమీటర్ల దూరం 33 అడుగుల ఎత్తుతో ఆర్సీసీ గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం 690 కోట్లు మంజూరు చేసిందని రవాణాశాఖ మంత్రి పువ్
CM KCR | ఉపాధ్యాయుల దినోత్సవం ( సెప్టెంబర్ 5) సందర్భంగా టీచర్లందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించి.. లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, �
Minister Srinivas Goud | రాష్ట్రంలోని అన్ని కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూత నిస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో బీసీ కార్పొరేషన్ ఆధ�