దేవుడి విగ్రహాలను తాకే అదృష్టవంతులు అర్చకులు! కానీ వారి ఆర్థిక పరిస్థితులను కళ్లారా చూస్తే హృదయం కలిచివేస్తుంది. అలాంటి దేవుడి సేవకుల కష్టాలను సహృదయంతో అర్థం చేసుకొని చిన్న చిన్న దేవాలయాల ధూప, దీప నైవేద
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పినపాక నియోజకవర్గం సమగ్రాభివృద్ధి సాధించిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తో�
మురికి వాడల్లోని పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసే సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాల సహాయకులకు రక్షా బంధన్ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5900 నుంచి రూ.8 వేలకు పెంచింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ఏరియాలో గులాబీ జెండా ఎగరాలని, ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
సుస్థిర పాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ న�
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన
ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. ఆదివారం ఎంపీ బడుగుల లింగ
వెనుకబడిన కులాల్లోని కులవృత్తుల వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఉపాధికి ఊతమిస్తున్నది. కులవృత్తుల్లో కొనసాగడానికి తోడ్పాటును అందిస్తున్నది. లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది
ప్రజలకు.. కుటుంబ సమేతంగా వినోదాన్ని అందించే ఏకైక సాధనం టెలివిజన్ కార్యక్రమాలని.. ఆయా ప్రసారాల్లో తెర వెనుక కీలకపాత్ర పోషించే టీవీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పే
Minister Srinivas Goud | ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, పాలమూరును కడుపు నింపే జిల్లాగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
MLA Chander | రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా ఎగరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసిఆర్ రాష్ట్రంలో పాలన సాగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం �
MLA Yadaiah | చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మహలింగాపూరం నుంచి తోపుగొండ వెళ్లే మెటల్ రోడ్డుకు 10 లక
సీఎం కేసీఆర్ రావాలి’.. ‘స్వాగతం కామారెడ్డికి సుస్వాగతం’, ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’, ‘జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్’, అనే నినాదాలతో వివాహ వేదిక దద్దరిల్లింది.
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.