ZP Chairman Putta Madhukar | బీఆర్ఎస్లో వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంథనిలోని రాజగృహలో జిల్లా పరిషత్ చైర్మ�
Telangana | సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో కోటీశ్వరులు ఉండే ఇలాకాలో పేదల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఘనత కేసీఆర్దేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హాట్రిక్ విజయం లాంఛనమేనని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని అన్నారు. మణుగూరు ఆదర్శనగర్ మామిడితోట ఏరియ�
గ్రేటర్ హైదరాబాద్లోని పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధన�
ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వాదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీరావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ శ్రీరాంనగర్లో శనివారం నిర్వహిం�
డబుల్బెడ్రూం ఇండ్లను ఎప్పుడిస్తారంటూ మొరిగే రాజకీయ కుక్కలకు ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఇండ్ల పట్టాలే సమాధానమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజక�
నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలు... డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో శనివారం పండుగ వాతావరణంలో మొదలైంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 11,700 మంది లబ్ధిదారులకు తొమ్మిది ప్�
పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకం సర్వే పూర్తయింది. విడుతకు రూ.లక్ష చొప్పున మూడు విడుతల్లో రూ.3 లక్షలు అందించనుండగా.. అధికార యంత్రాంగం ఇంటింటికీ తిర
ఆత్మగౌరవ నినాదంతో పేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని ఉచితంగా నిర్మించి ఇస్తున్నది. ఇరుకిరుకు గదులు కాకుండా విశాలమైన స్థలంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హాయిగా కలిసి జీవించేలా డబుల్ బె�
సమైక్య రాష్ట్రంలో చీకట్లో మగ్గిన చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. కనీస గుర్తింపు లేక, శ్రమకు తగ్గ ఫలితం దక్కక అష్టకష్టాలు పడిన వారి బతుకులు స్వరాష్ట్రంలో మారుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో మరోసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ విజయాన్ని పరిపూర్ణం చేసే దిశగా గులాబీ నేతలు మరింత దూకుడును పెంచారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే �
చేనేత కార్మిక కుటుంబాలను ఇప్పటికే పలు పథకాలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ ‘కొంప’ కొల్లూరైంది. నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఈ పార్టీల నేతలు చీటికిమాటికి డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ రాగం అందుకునేవాళ్ల�