CM KCR | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది �
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దపల్లి (Peddapalli) ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar reddy) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారిని (Sri Venkateshwara swamy) దర్శించుకుని మొక్కుల
ఆంధ్రజ్యోతి సంపాదకుడు రాధాకృష్ణ కొన్ని వారాలుగా కొత్త పలుకులో తెలంగాణ ప్రభుత్వంపై తన సహజ ఆక్రోశాన్ని, తెలంగాణ సాధకుడు కేసీఆర్పై తన విద్వేషాగ్నిని మోతాదు మించి ఎగజిమ్ముతుండు.
రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. వీవోఏలకు ఇస్తున్న వేతనాన్ని మరోసారి పెంచారు. 2021 వరకు అతి తక్కువ వేతనం తీసుకున్న వీవో�
రాష్ట్రంలో ప్రభుత్వోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ 2018లో నిర్వహించారు. ఇక ఉద్యోగోన్నతులైతే 2015 నుంచి ఆగుతూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టాలంటూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రతిసారీ
పొదుపు పంఘాల ఆర్థిక, ఇతర అంశాల్లో మహిళలకు చేదోడు వాదోడుగా సేవలందిస్తున్న సహాయకుల గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచింది. రాఖీ పండుగ సందర్భంగా గ్రామ సంస్థ సహాయకుల (వీవోఏ) వేతనాన్ని ఏకంగా రూ.8 వేలకు పెం�
సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తా
‘స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీవోఏలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదు. త్వరలోనే వేతనం పెంపుతోపాటు అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తాం’ -ఇబ్రహీంపట్నం వేదికగా మంత్రి హరీశ్ రావు చ�
రాబోయే ఎన్నికల్లో చెన్నూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బాల్క సుమన్ను మరోమారు గెలిపించుకుంటామని మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని విద్యానగర్ (19వ వార్డు), ఎస్సీ, ఎస్టీ కాలన�
ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆ�
ఏండ్ల తరబడి నిరాదరణకు గురైన గ్రామీణ లింకురోడ్లకు మహర్దశ పట్టనున్నది. ఇన్నేండ్లయినా ఇంకా మట్టి రోడ్డుపైనే ప్రయాణం చేస్తున్న మారుమూల గ్రామాల ప్రజలు ఇక తారురోడ్డుపై ప్రయాణం చేసే తరుణం వచ్చేసింది. సమైక్యప
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది. కొల్లూర్ పరిధిలో నిర్మించిన ఫ�
సకల జనుల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో విజయవంతంగా సాధిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో కేసీఆర్ పోరాటం ప్రపంచానికంతా తెలిసిందే. అంతటి త్యాగంతో కూడిన పోరాట చరిత్ర ఆయనది. ఉద్యమంలోనైనా స్వరాష్ట్రంలోనైనా నాటి నుంచి నేటి వరకూ ఉద్యమ నేత కేసీఆర్ ముందుచూపు చాలా �