అన్ని వర్గాలు, మతాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
మండలంలోని నాగారం గ్రామంలో ప్రతిపక్షం ఖాళీ అయింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డు మెంబర్లు, వందకు పైగా కుటుంబాలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
వేతనాల పెంపుపై మహిళా సంఘాల సహాయకులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల, కోరుట్ల, కథలాపూర్లో సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్న�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని , రాష్ట్రానికి ఆయనే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
CM KCR | బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వ
MP Lingaiah Yadav | 76 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం గుర్తించని యాదవులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఎన్నో విధాలుగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
ప్రధాని మోదీ (PM Modi) ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు (Parliament session) ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్ద�
Minister Gangula | బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించడం అనేది నిరంతర ప్రక్రియ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పద్మనాయక కల్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థి
MLA Ravindra Kumar | బీఆర్ఎస్తోనే పేద ప్రజలకు మేలు జరుగుతుంది అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్(MLA Ravindra Kumar) పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బీజేపీ పా�
అంతా అయిపోయింది. అంధజ్యోతి రాధాకృష్ణ అన్ని హద్దులూ దాటిండు. వంద తప్పులు ముగిసినయి, పోయిన ఆదివారం ‘చెత్తపలుకు’తో! ప్రతిసారీ అనుకుంటా ఆయన పరమ వికారపు రాతలను, వల్గర్ మనస్తత్వాన్ని ఇగ్నోర్ చేద్దామని. వల్ల�
దశాబ్దాల చీకట్లను చీల్చుకుని తెలంగాణ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధిస్తే పరిపాలనే చేతకాదన్నోళ్లకు సుపరిపాలన అంటే ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూపిస్తున్నది. ‘ఆర్థికమంటే వాళ్లకేం తెలు�
‘పాలమూరు’ కల సాకారం కానున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సన్నద్ధమైంది. ఇందుకోసం మరో అడుగు దూరంలో పనులు ఉన్నాయి. పీఆర్ఎల్ఐకి అడ్డంక�
ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు భరోసానిస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పట్టణంలోని మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన పలువురు లబ్ధిదారులకు రూ.69,000 విల