నాటి పాలనలో కుదేలైన కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం జీవం పోస్తున్నది. బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి ప్రోత్సాహం అందిస్తున్నది. లక్ష చొప్పున సాయం అందిస్తూ.. కుటుంబాలకు ఆసరా అవుతున్
మహిళా గ్రామైక్య సంఘాల సహాయకులు(వీవోఏ)గా పని చేస్తున్న మహిళలకు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానుక అందించింది. వీరికి నెలకు ఇచ్చే వేతనాన్ని రూ.5 వేలకు పెంచుతూ గురువారం ఆదేశాలు జారీ చేసి తీపి కబురు
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు కానుకగా అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ మహా క్రతువును వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పట
Mla Madan reddy | ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి నిరంతరం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి (Mla Madan Reddy) తెలిపారు.
Telangana | గ్రామ సంఘాల సహాయకుల(వీఓఏ)కు తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగ కానుక అందించింది. వీఓఏల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రూ. 3,900 నుంచి రూ. 5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Koppula | : రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మంచి మార్పు వస్తుందని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సమాజం, రాజకీయాలపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ సచివాలయ�
Minister Srinivas Goud | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లాలోని హన్వా�
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
తోడబుట్టిన అన్నా చెల్లెళ్లు, అకా తమ్ముళ్ల్ల మధ్య అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగే రక్షాబంధన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సీఎం
గత పాలకులు తెలంగాణలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విద్యపై విరివిగా ఖర్చు చేస్తూ తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. విద్యపై వెచ్చించే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా భవిష్యత్�